కాంగ్రెస్ వచ్చాక ఇన్వెటర్లు, జనరేటర్లకి డిమాండ్ పెరిగింది : హరీశ్రావు
సంగారెడ్డి : ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టింది. గ్లోబెల్స్ ప్రచారం చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులో…
సంగారెడ్డి : ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టింది. గ్లోబెల్స్ ప్రచారం చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులో…
అమరావతి: రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ చర్చించారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. జనసేన పోటీ…
తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం సెలువు దినం కావడంతో 20 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు…
హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల…
ప్రజాశక్తి-హనుమంతునిపాడు : ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు వద్ద ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల్లో…
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది.…
మెట్టుగూడ (హైదరాబాద్) : మెట్టుగూడ లో లారీ బీభత్సం సృష్టించింది. మెట్టుగూడజాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఉదయం 5:25 నిమిషాల సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడంతో…
ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల్లో వైసిపి లబ్ధి చేకూర్చేలా డీఎస్పీల బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. 42 మంది బదిలీలపై…
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎస్సీ బాలికల వసతి గహంలో విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు వసతి గృహంలో గదిలో ఫ్యాన్కు…