రాష్ట్రం

  • Home
  • ఈనెల 13న ‘నిజం గెలవాలి’ ముగింపు సభ

రాష్ట్రం

ఈనెల 13న ‘నిజం గెలవాలి’ ముగింపు సభ

Apr 10,2024 | 14:17

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపుకు వచ్చేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఈనెల 13న ‘నిజం…

ఈ నెల 12 నుండి కళాభారతి – కీ.శే. పైడా కౌషిక్‌ నాటకోత్సవములు – 2004

Apr 10,2024 | 14:13

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఈ నెల 12 నుండి కళాభారతి – కీ.శే. పైడా కౌషిక్‌ నాటకోత్సవములు – 2004, 19వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక…

ఆర్‌టిసి బస్సులో గంజాయి పట్టివేత

Apr 10,2024 | 20:20

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ జిల్లా దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అగనంపూడి టోల్‌ ప్లాజా వద్ద ఆర్‌టిసి బస్సులో గంజాయి పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు,…

రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలు పూర్తి

Apr 10,2024 | 13:15

హైదరాబాద్‌ : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలు బుధవారం రాయదుర్గం ప్రస్థానంలో పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో రాజీవ్‌ రతన్‌ అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించింది. అంతిమ…

Ramjan వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ మళ్లింపులు

Apr 10,2024 | 13:02

హైదరాబాద్‌ : రేపు రంజాన్‌ను పురస్కరించుకొని … భాగ్యనగరంలో ముస్లింలు నమాజులకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌ రోడ్లన్నీ ముస్లింలతో సందడిని సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా…

శ్రీశైలంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించిన జిల్లా ఎస్పీ

Apr 10,2024 | 13:02

శ్రీశైలం: శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఉగాది బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున…

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మందికి గాయాలు

Apr 10,2024 | 12:47

అనంతపురం: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు డివైడర్‌ను ఢీ కొని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ విషాదకర సంఘటన పామిడి మండలం…

మృతదేహాన్ని ఇంటికి చేర్చుకోలేని దుస్థితి..

Apr 10,2024 | 12:46

ఏపీసిసి చీఫ్ షర్మిలా రెడ్డి   ఇంటర్నెట్ : రాష్ట్రంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో విఫలమైన వైసిపి ప్రభుత్వంపై ఏపీసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ఘాటుగా…

Tension – ఖమ్మంలో ఉద్రిక్తత – రాజకీయ దాడులు – 144 సెక్షన్‌

Apr 10,2024 | 12:43

కామేపల్లి (ఖమ్మం) : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ గ్రామంలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. జిల్లాకు చెందిన…