రాష్ట్రం

  • Home
  • పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు

రాష్ట్రం

పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు

May 3,2024 | 21:12

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసిపి అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. మచిలీపట్నం 8వ డివిజన్‌ విశ్వబ్రాహ్మణ…

సమాజ సేవకులుగా ఎదగాలి : ఉపకులపతి వి.శ్రీకాంత్‌ రెడ్డి

May 4,2024 | 01:01

ప్రజాశక్తి – క్యాంపస్‌ (తిరుపతి) : సాంఘిక శాస్త్రాలు చదివే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, సమాజ సేవకులుగా ఉన్నత స్థాయిలో రాణిస్తారని ఉపకులపతి ఆచార్య వి.శ్రీకాంత్‌ రెడ్డి…

తిరుమలలో విస్తృత ఏర్పాట్లు : ఈఒ

May 3,2024 | 21:10

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, అందుకు తగ్గట్టు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోందని ఈవో ఎవి…

శంషాబాద్‌ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం

May 3,2024 | 18:43

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల…

ఇంటింటికీ పింఛన్ల ఫైల్‌పై తొలి సంతకం

May 3,2024 | 22:43

 చంద్రబాబు రాజకీయం వల్లే అవ్వతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు కూటమి మేనిఫెస్టోను నమ్మొద్దు ఆలోచించి ఓటేయండి : ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- యంత్రాంగం : ఒక్క నెల…

ఈనెల 8లోగా సునీత, వైఎస్‌ షర్మిల పిటిషన్లపై నిర్ణయం : హైకోర్టు కీలక ఆదేశాలు

May 3,2024 | 18:00

అమరావతి: వివేకా హత్య కేసులో వైసిపి అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దంటూ…

‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. షెడ్యూల్‌ ఇదే..

May 3,2024 | 17:10

హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి…

పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్‌ భారతి

May 3,2024 | 16:44

పులివెందుల : పులివెందుల ప్రజలు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డిని ఎంతో ప్రేమగా ఆదరిస్తారని వైసిపి నాయకురాలు వైఎస్‌ భారతి…

చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రభుత్వ పథకాలన్నీ రద్దు : ఏపీ సీఎం జగన్‌

May 3,2024 | 18:10

అమరావతి : రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ…