రాష్ట్రం

  • Home
  • Tiger: పెద్దపులిని కాపాడిన అటవిశాఖ అధికారులు..

రాష్ట్రం

Tiger: పెద్దపులిని కాపాడిన అటవిశాఖ అధికారులు..

Mar 10,2024 | 11:18

ప్రజాశక్తి-శ్రీశైలం : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయపడిన పెద్దపులిని రక్షించి క్షేమంగా తిరిగి అడవిలోకి వదిలిపెట్టారు అటవిశాఖ అధికారులు.. ఈఘటనపై వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్- శ్రీశైలం…

30 నుంచి డిఎస్‌సి

Mar 10,2024 | 10:42

ఏప్రిల్‌ 30 వరకు నిర్వహణ కొత్త షెడ్యూల్‌ ప్రకటించిన విద్యాశాఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్‌సి-2024 కొత్త షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 6,100 పోస్టులకు ఫిబ్రవరి…

AP Politics: బాబు దాసోహం

Mar 10,2024 | 08:50

* ఎన్డిఎలోకి తెలుగుదేశం * బిజెపితో పొత్తు కోసం రాష్ట్రానికి మరణశాసనం * ఇంకా తేలని సీట్ల పంచాయతీ ప్రజాశక్తి-యంత్రాంగం:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిజెపికి…

బిజెపితో పొత్తు రాష్ట్రానికి వినాశకరం – సిపిఎం రాష్ట్ర కమిటీ

Mar 9,2024 | 22:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :బిజెపితో టిడిపి పొత్తు రాష్ట్రానికి వినాశకరమని సిపిఎం రాష్ట్రకమిటీ పేర్కొంది. టిడిపి జనసేనలతో కలిసి బిజెపి రాష్ట్రానికి మరణశాసనం రాసిందని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి…

ఆదివాసీల హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలనుఉరితీసినా తప్పులేదు

Mar 9,2024 | 21:57

-ఆ పార్టీలకు ఓటెందుకు వేయాలి? ఆదివాసీ జనరక్షణ దీక్షలో వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఆదివాసీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండికొట్టి, గోదావరిలో నిట్టనిలువునా ముంచేస్తూ,…

రేపు ఏజెన్సీ బంద్‌

Mar 9,2024 | 21:38

– మద్దతుగా ఆదివాసీ జన రక్షణ దీక్షలు ప్రజాశక్తి-యంత్రాంగం :జిఒ నెంబర్‌ 3కి చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, గిరిజన ప్రాంతంలో…

తెలంగాణ ఆర్‌టిసి ఉద్యోగులకు21 శాతం ఫిట్‌మెంట్‌

Mar 9,2024 | 21:41

– జూన్‌ ఒకటి నుంచి అమలు ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో :తెలంగాణ ఆర్‌టిసి ఉద్యోగులకు యాజమాన్యం పిఆర్‌సిని ప్రకటించింది. వారికి 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలంగాణ రవాణా…

భావ వ్యక్తీకరణకు భాష దోహదం

Mar 9,2024 | 21:32

– సాహితీ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజాశక్తి-కాకినాడ :భావ వ్యక్తీకరణకు భాష దోహదం చేస్తుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. అలాంటి…

గీత వృత్తిని విస్మరిస్తే బుద్ధిచెబుతాం

Mar 9,2024 | 20:18

– ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు, పింఛను రూ.5 వేలకు పెంచాలి – కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ప్రజాశక్తి –…