రాష్ట్రం

  • Home
  • రిమాండ్‌ గిరిజన ఖైదీ మృతి

రాష్ట్రం

రిమాండ్‌ గిరిజన ఖైదీ మృతి

Feb 7,2024 | 20:21

– జైలు సిబ్బందే కారణమని బంధువుల ఆరోపణ – మార్చురీ వద్ద నిరసన ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖ) :విశాఖపట్నం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అల్లూరి…

కార్పొరేట్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల కోసమే…

Feb 7,2024 | 17:56

భూ యాజమాన్య హక్కుల చట్టంపై సిపిఎం తీర్మానం  ప్రజాశక్తి-విజయవాడ : కార్పొరేట్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు సహాయపడే, ప్రజల భూములు లాక్కొనే భూ హక్కుల చట్టాన్ని(ల్యాండ్‌ టైటిలింగ్‌…

ఆశావర్కర్ల ‘చలో విజయవాడ’ – ముందస్తు అరెస్టులు

Feb 10,2024 | 11:11

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … ఫిబ్రవరి 8న ‘చలో విజయవాడ’ చేపడుతున్నామని ఆశావర్కర్లు ప్రకటించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం, సెలవులు,…

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై హైకోర్టులో విచారణ

Feb 7,2024 | 16:53

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ (ఏపీ భూమి హక్కు చట్టం)ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ…

సెంటర్ జైల్లో గిరిజన ఖైది అనుమానాస్పద మృతి

Feb 7,2024 | 17:02

ప్రజాశక్తి-విశాఖ : విశాఖ సెంటర్ జైల్లో గిరిజన ఖైది అనుమానాస్పదంగా మృతి చెందాడు.  మృతిపై అతని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే కొట్టి చంపారంటూ బంధువుల…

పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Feb 7,2024 | 16:20

మారేడ్‌పల్లి: రైలు పట్టాలు దాటి ప్లాట్‌ ఫారం ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్‌ రైల్వే…

సీఎం జగన్‌కు వైఎస్‌ షర్మిల సంచలన లేఖ.. అందులో ఏముందంటే..

Feb 7,2024 | 16:08

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్‌ షర్మిల చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా తన అన్న, ముఖ్యమంత్రి జగన్‌పై ఓ…

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో డిప్యుటేషన్లు రద్దు

Feb 7,2024 | 15:28

హైదరాబాద్‌ : రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ…

పులసలనూతలలో ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య

Feb 7,2024 | 15:31

ప్రజాశక్తి-నార్పల(అనంతపురం) : మండల పరిధిలోని పులసనుతల గ్రామంలో బుధవారం శ్రీధర్ (40) రైతు తన తోట లో చెట్టు కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు స్థానికులు…