కులగణన షెడ్యూల్ పొడిగింపు
ఫిబ్రవరి 20 నాటికి పూర్తి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కులగణన షెడ్యూల్ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
ఫిబ్రవరి 20 నాటికి పూర్తి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కులగణన షెడ్యూల్ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
ముందస్తు బెయిల్ సవాల్ పిటిషన్ కొట్టివేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సుప్రీంకోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఎపి…
డిఇ కార్యాలయంలో ఘటన డిఇ, ఇఇ వేధింపులే కారణమని మృతుడి భార్య ఆరోపణ ప్రజాశక్తి- రేగిడి (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా రాజాంలోని పంచాయతీరాజ్ డిఇ…
వ్యకాసం ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి కలెక్టరేట్ ముట్టడి ఫిబ్రవరి 20లోపు పరిష్కరించకుంటే నిరవధిక దీక్షలు వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – పుట్టపర్తి అర్బన్ :…
ఎల్ఐసి ఎఒఐ విశాఖ డివిజన్ సమావేశంలో మంజునాథ్ ప్రజాశక్తి – కలెక్టరేట్, సీతమ్మధార (విశాఖపట్నం) : ఎల్ఐసిలో ఐపిఒను వెంటనే ఉపసంహరించుకోవాలని, పాలసీలపై జిఎస్టిని రద్దు చేయాలని…
లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం దీక్షకు సిహెచ్ నర్సింగరావు సంఘీభావం జిల్లావ్యాప్తంగా సిఐటియు నిరసనలు ప్రజాశక్తి -తిరుపతి టౌన్ : జూనియర్లను పర్మినెంట్ చేసి సీనియర్లకు అన్యాయం…
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,141.74 కోట్లతో వార్షిక…
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండిఎను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…
షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు సిఐటియు వినతి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించిన కలెక్టర్ ప్రజాశక్తి-కాకినాడ : షాపింగ్…