రాష్ట్రం

  • Home
  • ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

రాష్ట్రం

ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

Mar 12,2024 | 20:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు అనర్హత వేటు వేశారు. వైసిపి నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్‌, సి రామచంద్రయ్య…

డా. బిఆర్ఏయూలో నూతన నియామకాలు

Mar 12,2024 | 18:37

రెక్టార్ గా ఆచార్య బి.అడ్డయ్య  రిజిస్ట్రార్ గా ఆచార్య పి.సుజాత ఎచ్చెర్ల : డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో పాలన పరమైన మార్పులు జరిగాయి. వర్శిటీ రెక్టార్…

మార్చి 30 నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు

Mar 12,2024 | 16:04

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (టీఆర్‌టీ-డీఎస్సీ) మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు జరగనున్న విషయం తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3…

ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలి : డిప్యూటీ సీఎం భట్టి

Mar 12,2024 | 15:15

హైదరాబాద్‌: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామని తెలంగాణ…

శ్రీవారి దర్శనానికి వారికి మినహా ఇతరులకు అనుమతి లేదు

Mar 12,2024 | 14:56

తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్‌…

కరీంనగర్‌ సభకు కేటీఆర్‌ దూరం..

Mar 12,2024 | 14:45

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్‌ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో…

ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం: సోమిరెడ్డి

Mar 12,2024 | 14:37

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లిలోనే రూ.300 కోట్ల పనులు చేయకుండా…

నేటి నుండి రంజాన్‌ మాసం ప్రారంభం

Mar 12,2024 | 13:10

తెలంగాణ : నెలవంక దర్శనంతో రంజాన్‌ మాసం నేటి నుండి ప్రారంభమైంది. ఈరోజు నుండి నెలరోజులపాటు ముస్లింలు రంజాన్‌ ఉపవాస దీక్షలు చేస్తారు. ముస్లింలకు సిఎం రేవంత్‌…