రాష్ట్రం

  • Home
  • బకాయిలడిగితే నిర్బంధం

రాష్ట్రం

బకాయిలడిగితే నిర్బంధం

Jan 10,2024 | 08:28

యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది ఉపాద్యాయుల అరెస్ట్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: బకాయిలడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి దిగింది. న్యాయంగా తమకు రావాల్సినవి…

ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం : చంద్రబాబు, పవన్‌

Jan 10,2024 | 08:26

ముగిసిన సీఈసీ సమీక్ష.. ప్రజాశక్తి-విజయవాడ:  కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌…

 జైల్‌భరో విజయవంతం

Jan 10,2024 | 08:26

– కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలి – రాష్ట్రవ్యాప్తంగా పలువురి అరెస్టు, విడుదల ప్రజాశక్తి – యంత్రాంగం:రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఎస్మా విధించడాన్ని వ్యతిరేకిస్తూ, మున్సిపల్‌…

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరికీ తలవంచం: భట్టి విక్రమార్క

Jan 9,2024 | 16:33

హైదరాబాద్‌: తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎవరికీ తలవంచేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ”ఫార్ములా ఈ-రేస్‌…

ఏపీ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ర్యాలీ

Jan 9,2024 | 16:18

అమరావతి: ఏపీ సచివాలయంలో సెక్రటేరియట్‌ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. సీఎస్‌ను కలిసి విజ్ఞపన పత్రం ఇస్తామంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేదని…

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

Jan 9,2024 | 16:03

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి (జగ్గారెడ్డి) కలిశారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసంలో…

కాంగ్రెస్‌ తీరుపై ప్రజల్లో అసహనం మొదలైంది: కేటీఆర్‌

Jan 9,2024 | 15:55

హైదరాబాద్‌: ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్‌ఎస్‌ని పూర్తిగా తిరస్కరించలేదని, అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్‌…

వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

Jan 9,2024 | 15:40

అమరావతి: టీడీపీ తరఫున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేయనుంది. ఈ వ్యవహారంపై బుధవారం శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు…

శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం.. పలువురు మంత్రులకు పిలుపు

Jan 9,2024 | 15:13

అమరావతి: శింగనమల ఎమ్మెల్యే జన్నలగడ్డ పద్మావతిపై వైసిపి అధినేత, సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌…