రాష్ట్రం

  • Home
  • అనుమానాస్పదంగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య – అనంతపురంలో తీవ్ర విషాదం

రాష్ట్రం

అనుమానాస్పదంగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య – అనంతపురంలో తీవ్ర విషాదం

Feb 3,2024 | 10:58

ప్రజాశక్తి – కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా : శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో శుక్రవారం ఉదయం తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఇద్దరు…

వర్ర రవీందర్‌ రెడ్డితో నాకు ప్రాణహాని : పోలీసులకు వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు

Feb 3,2024 | 10:53

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత గచ్చిబౌలి సిసిఎస్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.…

ప్రైవేటు సౌర విద్యుత్‌ వద్దు : సిఎంకు ఇఎఎస్‌ శర్మ లేఖ 

Feb 3,2024 | 10:41

ప్రభుత్వ విధానాలతో కార్పొరేట్లకే లాభం ప్రజాశక్తి-అమరావతి బ్యూరోసోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టవద్దని కేంద్ర ఇంధన శాఖ మాజీకార్యదర్శి ఇఎఎస్‌ శర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని…

విశాఖలో అట్టహాసంగా మోడుకో అవార్డుల వేడుక

Feb 3,2024 | 10:25

డిజైన్ & కన్‌స్ట్రక్షన్ రంగాలలో ప్రముఖులకు సత్కారం ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : నిర్మాణ పరిశ్రమలో అగ్రగామి వేదిక ఐనా మోడుకో డెవలప్‌మెంట్, డిజైన్ మరియు కన్‌స్ట్రక్షన్ రంగాలలో…

నేడు ఏలూరులో ‘సిద్ధం’

Feb 3,2024 | 09:07

మూడు జిల్లాల నుంచి రానున్న వైసిపి నేతలు, కార్యకర్తలు ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఎన్నికల సన్నాహాక కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు శివారులో జాతీయ…

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌ – ఇద్దరు మృతి

Feb 3,2024 | 09:01

వనస్థలిపురం (హైదరాబాద్‌) : వనస్థలిపురంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సుష్మా థియేటర్‌ సమీపంలో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు…

మరో పది మందితో వైసిపి ఆరో జాబితా

Feb 3,2024 | 08:30

– జిడి నెల్లూరు, ఎమ్మిగనూరు, చిత్తూరు ఎంపి అభ్యర్థుల మార్పు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆ పార్టీ పది…

తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయండి -సిఎస్‌ ఆదేశం

Feb 3,2024 | 08:29

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంతో పాటు, అమలుకు సిద్దంగా ఉండాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి…

హైదరాబాద్‌కు 43మంది జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు

Feb 3,2024 | 08:29

షామీర్‌పేటలోని లియోనా రిసార్ట్‌లో క్యాంపు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:జార్ఖండ్‌ రాజకీయ పరిణామాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. జెఎంఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు…