రాష్ట్రం

  • Home
  • ‘ఉక్కు’ ప్రయివేటీకరణ దారుణం

రాష్ట్రం

‘ఉక్కు’ ప్రయివేటీకరణ దారుణం

Apr 3,2024 | 23:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయిటీకరించాలని చూడడం దారుణమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ,…

మందుల కంపెనీలో అగ్నిప్రమాదం

Apr 3,2024 | 23:06

– బాయిలర్‌ పేలుడుతో ఏడుగురు మృతి – చూసేందుకు వెళ్లిన కంపెనీ ఎండి మృత్యువాత – మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సిపిఎం ప్రజాశక్తి – హైదరాబాద్‌…

పెన్షన్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు- మాజీ మంత్రి పేర్ని నాని

Apr 3,2024 | 23:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పెన్షన్లు వృద్ధులకు అందకుండా చేసి ఇపుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం…

13కు చేరిన మావోయిస్టుల మృతులు

Apr 3,2024 | 22:48

ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ కర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య బుధవారానికి…

ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను ఇవ్వడానికి ఇబ్బందేమిటీ?

Apr 3,2024 | 22:20

– ట్విట్టర్‌ వేదికగా సిఎస్‌ను ప్రశ్నించిన పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల దగ్గర పింఛను ఇవ్వడానికి ఉన్న ఇబ్బందేమిటని జనసేన పార్టీ…

నిధుల దుర్వినియోగం అభియోగాలపై పిల్‌

Apr 3,2024 | 22:02

ప్రజాశక్తి-అమరావతి:ఎపి మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటులో అక్రమాలు, జాతీయ హెల్త్‌ మిషన్‌ నిధుల దుర్వినియోగం అభియోగాలపై తదుపరి చర్యలను నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సీనియర్‌…

అస్వస్థతకు గురైన పవన్‌ కల్యాణ్‌

Apr 3,2024 | 21:59

– తెనాలి, నెలిమర్ల పర్యటన రద్దు ప్రజాశక్తి – తెనాలి, నెల్లిమర్ల :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో…

ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

Apr 3,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంతో తన అస్మదీయులకు చెల్లించేందుకు రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల…

గల్లంతైన మత్స్యకారులు క్షేమం

Apr 3,2024 | 21:52

ప్రజాశక్తి -భోగాపురం, విశాఖ కలెక్టరేట్‌ :విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు బుధవారం ఉదయం…