రాష్ట్రం

  • Home
  • అంబేద్కర్‌ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు

రాష్ట్రం

అంబేద్కర్‌ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు

Jan 20,2024 | 07:51

-39 రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె -వివిధ రూపాల్లో నిరసనలు -విజయవాడకు వెళ్లనీయకుండా పలు జిల్లాల్లో అరెస్టులు, గృహనిర్బంధాలు ప్రజాశక్తి- యంత్రాంగం:అంగన్‌వాడీలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌…

బాధ్యులపై కఠిన చర్యలు ..బోగస్‌ ఓటర్‌ ఐడి కార్డులపై సిపిఎం డిమాండ్‌

Jan 20,2024 | 08:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఓటర్ల లిస్టులో బోగస్‌ ఓట్లు చేర్చేందుకు, నకిలీ ఓటరు ఐడి కార్డులు తయారు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా…

మోసకారి సంక్షేమాన్ని చూసి మోసపోవద్దు

Jan 20,2024 | 08:49

– రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం – రివర్స్‌ గేర్‌లో జగనన్న బాణం రా..కదలిరా సభల్లో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి- వెంకటగిరి తిరుపతి జిల్లా, కడప ప్రతినిధి…

మరణం లేని మహానేత అంబేడ్కర్‌: సీఎం జగన్‌

Jan 19,2024 | 18:24

విజయవాడ: సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ…

రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు రెండువేల కోట్లు కేటాయించాలి

Jan 19,2024 | 17:08

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు, కేంద్ర బడ్జెట్లో 5000 కోట్ల రూపాయలు చేనేతకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత…

విజయవాడకు భారీగా తరలివచ్చిన ప్రజలు 

Jan 19,2024 | 17:26

ప్రజాశక్తి-విజయవాడ : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి ప్రజలు భారీ ఎత్తున విజయవాడకు తరలివచ్చారు.  శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి …

ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ డీకొని 12మందికి గాయాలు

Jan 19,2024 | 16:15

ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢ కొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌…

విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం..

Jan 19,2024 | 15:58

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీలు, మోడల్‌, సాధారణ, ఎయిడెడ్‌, జనరల్‌ గురుకులాలు మొత్తం కలిపి 28,514 స్కూళ్లకు ఈ…

దళిత బంధు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిరసన

Jan 19,2024 | 15:45

నల్లగొండ : దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్‌తో శుక్రవారం శాలి గౌరారం మండలానికి చెందిన దళిత బంధుకు లబ్ధిదారులు నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు…