రాష్ట్రం

  • Home
  • వైసిపికి శింగనమల మాజీ ఎమ్మెల్యే రాజీనామా

రాష్ట్రం

వైసిపికి శింగనమల మాజీ ఎమ్మెల్యే రాజీనామా

Apr 6,2024 | 21:40

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం):వైసిపికి అనంతపురం జిల్లా శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీ బాల శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ‘తాను…

బాబాయ్ హత్యపై జగన్‌ మౌనం ఎందుకు?

Apr 6,2024 | 21:36

– ముస్లిములకు కాంగ్రెస్‌ అండ రెండో రోజు బస్సుయాత్రలో వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి – కడప :వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సిబిఐ నిందితుడిగా తేల్చిందని పిసిసి…

షర్మిల, సునీత విజ్ఞతకే వదిలేస్తున్నా

Apr 6,2024 | 20:46

– వివేకాను నేనే హత్య చేశాననడం సరికాదు : అవినాష్‌ ప్రజాశక్తి-బద్వేలు (వైఎస్‌ఆర్‌ జిల్లా):కడప పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలను…

ఈనెల 12 లోగా జర్నలిస్టుల పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

Apr 6,2024 | 17:56

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం…

లౌకిక తత్వాన్ని కాపాడమే లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ

Apr 6,2024 | 17:17

రంగారెడ్డి : ప్రజా సమస్యలపై పోట్లాడేందుకు పార్లమెంటులో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఎంతో అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ అన్నారు. దేశాన్ని మతోన్మాద…

తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ

Apr 6,2024 | 16:48

ఫిలింనగర్ : తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ శనివారం హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ…

మండుతున్న సూర్యుడు

Apr 6,2024 | 16:16

40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత లు ఎండలతో అల్లాడుతున్న ప్రజలు కర్ఫ్యూలను తలపిస్తున్న మెయిన్ రోడ్ లు ప్రజాశక్తి-రామచంద్రపురం : ఈ ఏడాది మార్చి నుండి ఎండలు…

మాదాపూర్‌ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై

Apr 6,2024 | 15:46

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించించారు. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై…

కంటోన్మెంట్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Apr 6,2024 | 14:34

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ నియోజకవర్గం…