రాష్ట్రం

  • Home
  • గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ

రాష్ట్రం

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ

Feb 19,2024 | 17:53

హైదరాబాద్: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్‌ నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో ఇచ్చిన  గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను…

పరీక్ష తేదీలను మార్చండి.. ఎస్‌బీఐకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ

Feb 19,2024 | 16:57

ప్రజాశక్తి- అమరావతి: క్లర్క్‌ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.…

మేడారం వచ్చే వీఐపీలు బస్సుల్లో రావాలి : మంత్రి సీతక్క

Feb 19,2024 | 16:44

ములుగు : మేడారం వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగులో ఉంచి బస్సుల్లో మేడారం జాతరకు రావాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ఆమె మేడారం సమ్మక్క…

ఫిల్మ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం..

Feb 19,2024 | 16:15

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక…

రామచంద్రపురం ఎవరికి…?

Feb 19,2024 | 16:10

మారుతున్న సమీకరణలతో అభ్యర్థుల్లో గుబులు పట్టు బిగిస్తున్న జనసేన ప్రజాశక్తి-రామచంద్రపురం : ఎన్నికల సమీపిస్తుండటంతో వేసవి వాతావరణంతో పాటు ఎన్నికల వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతుంది. వైసీపీ టికెట్లు…

సీఎం జగన్‌ పంచ్‌లకు నాగబాబు కౌంటర్‌..

Feb 19,2024 | 16:00

 ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ ప్రసంగాలు.. సినిమా డైలాగ్‌లు, పంచ్‌లు, ప్రాసలతో కాక రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు కుర్చీ మడతపెట్టేస్తారని జగన్‌…

జగన్ మాటలు పచ్చి అబద్ధాలు : తులసిరెడ్డి

Feb 19,2024 | 16:27

ప్రజాశక్తి – వేంపల్లె : రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో 99 శాతం హమీలను నేర వేర్చినట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని…

స్కాన్‌ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు.. ముగ్గురి పరిస్థితి విషమం

Feb 19,2024 | 15:32

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్‌ ఎనర్జీ ఐరన్‌ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా పేలుడు…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆన్‌లైన్‌ నమోదుకు వారం గడువు

Feb 19,2024 | 15:27

నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్ కుమార్‌ రెడ్డి ప్రజాశక్తి-కలెక్టరేట్‌(కృష్ణా) : వివిధ…