గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ
హైదరాబాద్: గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్ నోట్ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ను…
హైదరాబాద్: గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్ నోట్ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ను…
ప్రజాశక్తి- అమరావతి: క్లర్క్ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.…
ములుగు : మేడారం వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగులో ఉంచి బస్సుల్లో మేడారం జాతరకు రావాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ఆమె మేడారం సమ్మక్క…
హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్పాత్ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్ సర్క్యూట్ కారణంగా ఒక…
మారుతున్న సమీకరణలతో అభ్యర్థుల్లో గుబులు పట్టు బిగిస్తున్న జనసేన ప్రజాశక్తి-రామచంద్రపురం : ఎన్నికల సమీపిస్తుండటంతో వేసవి వాతావరణంతో పాటు ఎన్నికల వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతుంది. వైసీపీ టికెట్లు…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ ప్రసంగాలు.. సినిమా డైలాగ్లు, పంచ్లు, ప్రాసలతో కాక రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు కుర్చీ మడతపెట్టేస్తారని జగన్…
ప్రజాశక్తి – వేంపల్లె : రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో 99 శాతం హమీలను నేర వేర్చినట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని…
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా పేలుడు…
నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రజాశక్తి-కలెక్టరేట్(కృష్ణా) : వివిధ…