రాష్ట్రం

  • Home
  • పతంగి ఎగురేస్తుండగా విద్యుదాఘాతం.. బాలుడి మృతి

రాష్ట్రం

పతంగి ఎగురేస్తుండగా విద్యుదాఘాతం.. బాలుడి మృతి

Jan 13,2024 | 12:13

రాజేంద్రనగర్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటిపై పతంగి ఎగురేస్తుండగా.. 11 ఏళ్ల బాలుడు తనిష్క్‌ విద్యుత్‌ వైర్లకు తగిలాడు. దీంతో…

చంద్రబాబును కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన షర్మిల

Jan 13,2024 | 12:04

హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్‌ నాయకురాలు వైఎస్‌ షర్మిల శనివారం కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల… తన కుమారుడి వివాహానికి…

వరమాలపల్లిలో ‘విరూపాక్ష’

Jan 13,2024 | 12:17

క్షుద్ర పూజలకు రూ.18 లక్షలు ఖర్చు!! ప్రశ్నించిన అంబేద్కరిస్టు గ్రామ బహిష్కరణ పోలీసులు ప్రేక్షకపాత్ర ఆలస్యంగా వెలుగులోకి..! ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న…

నేడు సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు

Jan 13,2024 | 11:06

ప్రజాశక్తి-అమరావతి: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఆయన కోర్టు ఆదేశాల మేరకు…

కార్పొరేట్ల చేతుల్లో విద్య

Jan 13,2024 | 10:56

సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ ఎస్‌టియు వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్‌ : ప్రస్తుతం విద్య కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిందని సుప్రీంకోర్టు…

ఎట్టకేలకు ఎస్‌6 పులి ఆచూకీ లభ్యం

Jan 13,2024 | 10:53

హైదరాబాద్‌: కాగజ్‌ నగర్‌ అటవీ ప్రాంతంలో పశువుపై విష ప్రయోగంతో రెండు పులులు మృత్యు వాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో ఆ రెండింటితో పాటు…

చంద్రబాబు, పవన్‌ కలిసి నిరసన

Jan 13,2024 | 10:50

భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయ ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిసి ప్రభుత్వ నిర్ణయాలకు…

పుంగనూరులో పోలీసుల అరాచకం..

Jan 13,2024 | 10:45

ప్రజాశక్తి-పుంగనూరు : భారత యువజన చైతన్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ చేపట్టిన ధర్మ పోరాట సభను పోలీసులు భగం చేశారు. పుంగనూరు మండలం…

ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

Jan 13,2024 | 11:27

13 మందికి గాయాలు బస్సు డ్రైవర్‌ మృతి ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : వెల్దుర్తి మండలం ఉల్లిదకొండ వద్ద నేషనల్‌ హైవేపై లారీని ఆర్టీసీ బస్‌ ఢీ కొట్టింది.…