నర్సరావుపేట ఎంపి రాజీనామా
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: తన పదవికి, వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి పల్నాడు జిల్లా నర్సరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. ఈ మేరకు గుంటూరులోని…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: తన పదవికి, వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి పల్నాడు జిల్లా నర్సరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. ఈ మేరకు గుంటూరులోని…
విజయవాడ: రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా…
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరికపై తొలిసారిగా స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లినవాళ్లు కూడా చంద్రబాబు క్యాంపెయినర్లే…
కుంచనపల్లి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తెలుగుయువత ఆధ్వర్యంలో కుంచనపల్లిలో తెలుగు యువత కార్యకర్తలు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.…
హైదరాబాద్: ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.…
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ జయబాబుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంబురాల్లో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రవేశపెట్టిన…
వికారాబాద్ : ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు చౌడాపూర్ గ్రామంలో చెత్త కుప్పల్లో లభ్యమైన ఘటనపై పోస్టల్ అధికారులు స్పందించారు. పోస్ట్మ్యాన్…
హైదరాబాద్: బడ్జెట్ ప్రతిపాదనల కోసం సమీక్ష సమావేశం మొదలైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖల సమీక్షని మొదలు పెట్టారు. వివరాలు చూస్తే.. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ…
ప్రజాశక్తి-దువ్వూరు(కడప) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన దువ్వూరు మండల పరిధిలోని కానగూడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తోట…