రాష్ట్రం

  • Home
  • కడప జిల్లాలో ముగిసిన సిఎం జగన్‌ పర్యటన

రాష్ట్రం

కడప జిల్లాలో ముగిసిన సిఎం జగన్‌ పర్యటన

Dec 25,2023 | 17:11

ప్రజాశక్తి-కడప : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కడప జిల్లా పర్యటన ముగిసింది. కడప ఎయిర్‌ పోర్ట్‌ నుంచి గన్నవరంకు ఆయన బయల్దేరారు. ఈ ఉదయం పులివెందులలోని క్రిస్మస్‌…

సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం ఇస్తాం : మంత్రి పొంగులేటి

Dec 25,2023 | 16:19

కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి రూ. 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తీపి…

బుక్‌ మై షోపై చీటింగ్‌ కేసు నమోదు

Dec 25,2023 | 16:12

హైదరాబాద్‌ : 2024 న్యూఇయర్‌ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలో బుక్‌…

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి స్వల్ప అస్వస్థత

Dec 25,2023 | 15:30

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం బారినపడ్డారు. మూడు రోజుల నుంచి ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు…

అనుమానాస్పద స్థితిలో దళిత యువకుడు మృతి

Dec 26,2023 | 09:38

హత్య? ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు ప్రజాశక్తి- కొవ్వూరు, చాగల్లు : ఓ దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు…

సన్‌ బర్న్‌ వేడుకలకు అనుమతినివ్వలేదు: సైబరాబాద్‌ సీపీ

Dec 25,2023 | 14:33

హైదరాబాద్‌ : 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సన్‌ బర్న్‌ ఈవెంట్‌కు అనుమతుల్లేవని సైబరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి స్పష్టం చేశారు.…

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. అందరూ సిద్ధంగా ఉండండి : కెటిఆర్‌

Dec 25,2023 | 14:00

తెలంగాణ : లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కెటిఆర్‌ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. చేవెళ్ల లోక్‌సభ…

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఉద్రిక్తత

Dec 25,2023 | 13:50

విజయవాడ : విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కాకాని వెంకటర్నతం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.…

బిగ్‌బాస్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసు : మరో ముగ్గురు అరెస్టు

Dec 25,2023 | 13:39

హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన కేసులో మరో ముగ్గురు… నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన విద్యార్థి అవినాష్‌ రెడ్డి, యూసఫ్‌గూడకు చెందిన సుధాకర్‌, పవన్‌లను…