మధ్యంతర ఉత్తర్వులివ్వం
టెట్-టిఆర్టి మధ్య వ్యవధి ఉండేలా చూడాలన్న పిటిషన్పై హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :ఎపి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్టి-డిఎస్సి)ల నిర్వహణ మధ్య తగిన…
టెట్-టిఆర్టి మధ్య వ్యవధి ఉండేలా చూడాలన్న పిటిషన్పై హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :ఎపి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్టి-డిఎస్సి)ల నిర్వహణ మధ్య తగిన…
మేడారం : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటిని తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు పథకాల్ని ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నట్లు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసిపి అధికారంలోకి రాగానే టిడిపి…
పశ్చిమగోదావరి జిల్లా : టిడిపి, జనసేన పార్టీలు కలిసి పనిచేయడం రాజకీయ లబ్ధి కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని జనసేన ఛైర్మన్ నాదెండ్ల…
మేడారం : మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కఅతమైంది. యాత్రికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. చిలకలగుట్ట మీద…
సిద్దిపేట: సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను ఇరిగేషన్ డిపార్టమెంటు స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఆ స్థానంలో కామారెడ్డి జిల్లా అదనపు…
చిత్తూరు : జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. ”నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో కొండపై…
ఏలూరు : ఆటో, క్యాబ్ వాహనాలపై ఈ-చలానాలు విధించడానికి నిరసనగా … శుక్రవారం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్వారు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు పాత…