రాష్ట్రం

  • Home
  • శ్రీ సత్యసాయి జిల్లాలో టిడిపి నాయకుడు దారుణ హత్య

రాష్ట్రం

శ్రీ సత్యసాయి జిల్లాలో టిడిపి నాయకుడు దారుణ హత్య

Mar 25,2024 | 21:40

రాజకీయ కక్షతోనే ఘాతుకం : అచ్చెన్నాయుడు, లోకేష్‌ ఆరోపణ వ్యక్తిగత కారణాల వల్లే : డిఎస్‌పి ప్రజాశక్తి- నల్లమాడ, పుట్టపర్తి అర్బన్‌, అమరావతి బ్యూరో : శ్రీ…

కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్రలు

Mar 25,2024 | 21:37

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి దండి ప్రియాంక విమర్శించారు. సోమవారం విశాఖలోని…

పురందేశ్వరితో మంద కృష్ణ మాదిగ భేటీ

Mar 25,2024 | 21:15

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరితో ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌డిఎ…

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె

Mar 25,2024 | 21:04

ప్రజాశక్తి-అమరావతి : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ నేడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దారా పద్మజకు ఏపీ…

కొమరంభీం జిల్లాలో విషాదం.. నదిలో నలుగురు యువకుల గల్లంతు

Mar 25,2024 | 17:13

హైదరాబాద్‌ : హౌలీ పండుగ వేళ.. కుమురంభీం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొమరంభీం జిల్లా కౌటాల మండలం తాటి పల్లి వార్ధా నదిలో స్నానానికి…

సలహాదారుగా ఉండి రాజకీయాలు మాట్లాడుతారా?

Mar 25,2024 | 23:25

 సజ్జలపై ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ పదవిలో ఉంటూ…

టిడిపి అధిష్టానంపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు

Mar 25,2024 | 16:03

ప్రజాశక్తి-అవనిగడ్డ : కృష్ణాజిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆదివారం కూటమి భాగస్వామి అయిన జనసేన ప్రకటించిన స్థానాలలో అవనిగడ్డ…

క్వారీల నుంచి మా గ్రామాన్ని కాపాడండి

Mar 25,2024 | 15:13

క్వారీల వద్ద నిరసన తెలియజేసిన రామచంద్ర పేట గ్రామస్తులు ప్రజాశక్తి-భోగాపురం : క్వారీల నుంచి మా గ్రామాన్ని కాపాడాలని విజయనగరం జిల్లా రామచంద్ర పేట గ్రామస్తులు సోమవారం…

Holi – రంగులద్దుకున్న తెలుగు రాష్ట్రాలు..!

Mar 25,2024 | 13:55

అమరావతి : హోలీ సంబరాలతో తెలుగు రాష్ట్రాలు రంగులద్దుకున్నాయి. చిన్నలు, పెద్దలూ రంగులు చల్లుకుంటూ వీధుల్లో పరుగులెడుతూ హుషారుతో హోరెత్తించారు. ఎపిలోనూ, తెలంగాణలోనూ ప్రజలు ప్రతి ఒక్కరి…