రాష్ట్రం

  • Home
  • కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

రాష్ట్రం

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

Jan 13,2024 | 14:37

అనంతపురం: కాంట్రాక్టర్లను వైసిపికు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో…

వైసిపిని వీడేందుకు సిద్ధమైన బొప్పన భవకుమార్‌

Jan 13,2024 | 14:33

విజయవాడ: వైసిపి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీంతో బుజ్జగించేందుకు దేవినేని అవినాష్‌, ఇతర నేతలు ఆయన వద్దకు వెళ్లారు.…

రామగుండంలో సీ అండ్‌ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం

Jan 13,2024 | 13:41

పెద్దపల్లి (రామగుండం) : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ సమీపంలోని క్యారేజ్‌ వాగన్‌ ట్రాక్‌పై ప్రమాదం తప్పింది. లూప్‌ లైన్‌లో నిలిచి ఉన్న మిషన్‌ను…

డ్రోన్‌ కెమెరాను సీజ్‌ చేశాం : టీటీడీ సివిఎస్వో

Jan 13,2024 | 13:29

ప్రజాశక్తి-తిరుమల : నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాతో తిరుమలకు రావడమే కాకుండా మొదటి ఘాట్‌రోడ్డులో డ్రోన్‌ను పైకి పంపి వీడియో తీయడం కలకలం సష్టించిన విషయం తెలిసిందే..…

కొడుకు మృతికి కోడలే కారణం!

Jan 13,2024 | 13:24

మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు ప్రజాశక్తి – కశింకోట (అనకాపల్లి జిల్లా) :  కొడుకు మృతికి కోడలే కారణమని తల్లి వెంకయ్యమ్మ పోలీసులకు శనివారం  ఫిర్యాదు చేసింది.…

రాజమండ్రిలో రఘురాజుకు ఘన స్వాగతం..

Jan 13,2024 | 12:36

వెయ్యి కార్లతో భీమవరంకు భారీ ర్యాలీ ప్రజాశక్తి-రాజమండ్రి : ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్న…

యువకుడి ప్రాణం తీసిన వేట   

Jan 13,2024 | 12:31

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: వేట ఓ యువకుడి ప్రాణం తీసింది. పొదల్లో కదలికను మృగమని భావించి నాటు తుపాకీతో యువకుడిని కాల్చారు. ఈ  ఘటన శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా…

పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద ప్రొటోకాల్ వివాదం

Jan 13,2024 | 12:17

ఎమ్మెల్యే నిమ్మల బైఠాయింపు‌‌ ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద టిడ్కో గృహాల పంపిణీ వద్ద శనివారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు…

పతంగి ఎగురేస్తుండగా విద్యుదాఘాతం.. బాలుడి మృతి

Jan 13,2024 | 12:13

రాజేంద్రనగర్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటిపై పతంగి ఎగురేస్తుండగా.. 11 ఏళ్ల బాలుడు తనిష్క్‌ విద్యుత్‌ వైర్లకు తగిలాడు. దీంతో…