రాష్ట్రం

  • Home
  • ప్రజా ధనం దుర్వినియోగం : టిడిపి ఎంపి కనకమేడల

రాష్ట్రం

ప్రజా ధనం దుర్వినియోగం : టిడిపి ఎంపి కనకమేడల

Dec 26,2023 | 08:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. ప్రభుత్వ పథకాల పేరుతో కుంభకోణాలకు పాల్పడుతూ ఒకలా,…

గంటలో 4.53 లక్షల టోకెన్ల బుకింగ్‌

Dec 26,2023 | 08:47

శ్రీవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి పెరిగిన డిమాండ్‌ ప్రజాశక్తి -తిరుమల : మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి టిటిడి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ…

ఆకట్టుకున్న నంది నాటకోత్సవాలు

Dec 26,2023 | 08:46

మూడో రోజూ భారీగా ప్రేక్షకులు ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర చలనచిత్ర టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు సోమవారం…

గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది

Dec 26,2023 | 08:45

గెలిచుంటే తలదించుకోవాల్సి వచ్చేది దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు ప్రజాశక్తి – కారంచేడు (బాపట్ల జిల్లా) : గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరుఫున పోటీ చేసిన…

మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు కెవిపిఎస్‌ మద్దతు

Dec 26,2023 | 08:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ నెల 26 నుంచి మున్సిపల్‌ కార్మికులు చేపట్టబోయే సమ్మెకు కెవిపిఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర…

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

Dec 26,2023 | 08:39

పులివెందులలో క్రిస్మస్‌ వేడుకల్లో సిఎం జగన్‌ ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌: రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా…

నేటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 26,2023 | 09:35

 సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత నాలుగేళ్లుగా మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎందురుచూస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు వినతులు సమర్పించినా పరిష్కారం…

బైజూస్‌ ట్యాబ్‌ల స్కామ్‌

Dec 26,2023 | 09:24

 రూ.1,250 కోట్లు పక్కదారి  విచారణ జరిపించాలని డిమాండ్‌ అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి : వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు…

శ్రీకాకుళంలో మూడు కోవిడ్‌ కేసులు

Dec 25,2023 | 21:30

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మూడు కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. మెళియాపుట్టి మండలం దుర్భలాపురానికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌ లక్షణాలతో ఈ…