కెటిఆర్ పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు – కేసు నమోదు
హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్…
హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్…
ప్రజాశక్తి- పొన్నూరు రూరల్ (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో గురువారం సాయంత్రం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు…
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :విశాఖపట్నం పోర్టు అథారిటీ సరుకు రవాణాలో నూతన రికార్డును నెలకొల్పిందని పోర్టు కార్యదర్శి టి వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.…
– ‘నిజం గెలవాలి’ యాత్రలో భువనేశ్వరి ప్రజాశక్తి – యంత్రాంగం :వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని, అవినీతి, మద్యం, ఇసుక, మాదకద్రవ్యాలతో రాష్ట్రాన్ని దోచుకోవడమే…
– ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్కు సవాల్ – అనంత ప్రజాగళం సభలో నారా చంద్రబాబునాయుడు ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి :రాష్ట్రంలో దళిత సంక్షేమం…
– అధర్మంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కండి – నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి :ఐదేళ్ల తమ పాలనలో ప్రతి…
ప్రజాశక్తి-అమరావతి :ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ (ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్)లోని వారిని ప్రిన్సిపల్స్గా ప్రమోషన్కు వీలు కల్పిస్తూ జిఓ జారీ చేసిన ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం…
ప్రజాశక్తి – భీమవరం రూరల్ :టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున నరసాపురం ఎంపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని నరసాపురం…
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించడంలేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…