రాష్ట్రం

  • Home
  • చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి భేటీ..

రాష్ట్రం

చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి భేటీ..

Apr 12,2024 | 14:27

ప్రజాశక్తి-అమరావతి : అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర…

ఎపిలో ఎండలు – వడగాల్పులు..!

Apr 12,2024 | 13:20

అమరావతి : వడగాల్పులతో ఎపి వేడెక్కిపోతుంది. సూర్యుడు ప్రతాపంతో ఎపిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే విధంగా మరికొన్నిరోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.…

AP ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఎప్పుడంటే ?

Apr 12,2024 | 12:40

అమరావతి : మే 24 నుండి జూన 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలుంటాయని ఎపి ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని…

మాకినేని బసవపున్నయ్యకు నివాళి

Apr 12,2024 | 17:07

ప్రజాశక్తి-విజయవాడ : స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ తొలితరం కమ్యూనిస్టు ఉద్యమ నేత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, గొప్ప మార్క్సిస్టు సిద్ధాంతవేత్త మాకినేని బసవపున్నయ్య…

కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వద్ద డబుల్‌ బెడ్రూమ్‌ లబ్ధిదారుల ఆందోళన

Apr 12,2024 | 12:14

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ వద్ద గజ్వేల్‌కు చెందిన డబుల్‌ బెడ్రూమ్‌ లబ్ధిదారులు ఫామ్‌ హౌస్‌ గేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ…

అవంతి కాలేజ్ బస్సు బీభత్సం

Apr 12,2024 | 11:51

బాలుడు మృతి ప్రజాశక్తి – కశింకోట : ఆనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి  పక్కన ఉన్న టిఫిన్…

ఎపి ఇంటర్‌ ఫలితాలు విడుదల..

Apr 12,2024 | 11:57

ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లానే టాప్‌ ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు…

కవిత పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా..

Apr 12,2024 | 12:32

సీబీఐ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ ఢిల్లీ : సీబీఐ అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో…

ఉరేసుకుని దంపతుల బలవన్మరణం

Apr 12,2024 | 10:31

హైదరాబాద్‌ : దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన…