మ్యానిఫెస్టోలా గణతంత్ర ప్రసంగం
నాలుగేళ్ల పాలన తరువాత కూడా పోలవరం పూర్తి చేస్తామని ప్రకటన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో వైసిపి మ్యానిఫెస్టోకే…
నాలుగేళ్ల పాలన తరువాత కూడా పోలవరం పూర్తి చేస్తామని ప్రకటన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో వైసిపి మ్యానిఫెస్టోకే…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. ఈ మేరకు 92 మంది…
ఉపాధి రహితంగా మహిళా గ్రూపులు చాలీచాలని అప్పులు అవీ కొన్ని సంఘాలకే విడతల్లో రుణ మాఫీతో అధిక వడ్డీ భారం జీరో ఇంట్రెస్ట్ పెద్ద మాయ ప్రజాశక్తి…
-బిసి కార్డుతో విజయం కోసం వైసిపి వ్యూహం -గుంటూరులో ఉమ్మారెడ్డి కుమారుడి పేరు పరిశీలన? ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:నర్సరావుపేట లోక్సభకు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ను…
-ప్రభుత్వం మాటను నిలబెట్టుకోకుంటే మళ్లీ పోరాటం -అంగన్వాడీల అభినందన సభలో వక్తలు ప్రజాశక్తి- యంత్రాంగం:వీరోచితంగా సాగిన అంగన్వాడీల పోరాటం భవిష్యత్తు ఉద్యమాలకు దిక్చూచిగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు…
-గణతంత్ర దినోత్సవ సందేశంలో పోలవరంపై గవర్నర్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్రానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గవర్నర్…
హైదరాబాద్: మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల…
చిలకలూరిపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు-ఆటో ఢకొీన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 13…