రాష్ట్రం

  • Home
  • వైసీపీ నేతల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారు : మాజీ మంత్రి

రాష్ట్రం

వైసీపీ నేతల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారు : మాజీ మంత్రి

Feb 15,2024 | 16:05

అమరావతి: వైసీపీ నేతల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు అన్నారు. టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఏపీలో జరుగుతున్న…

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీదే రికార్డు

Feb 15,2024 | 15:39

విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకోనుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సబ్బారెడ్డి, మేడా…

తెలంగాణ మద్యంతో పట్టుబడ్డ ప్రభుత్వ విప్‌ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌

Feb 15,2024 | 15:26

అమరావతి : ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌ భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేట పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై- 1 సూర్య భగవాన్‌ తనిఖీలు…

సూర్యాపేటలో భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత

Feb 15,2024 | 15:08

సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని సూర్యాపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మీడియాకు వివరాలను వెల్లడించారు. ఖమ్మం…

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Feb 15,2024 | 14:54

హైదరాబాద్‌ : వివాహంపై ఎన్నో ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన ఆమెకు నిరాశ ఎదురైంది. అగ్నిసాక్షిగా జీవితాంతాం తోడుంటానని మనువాడిన వాడే ఆమె పాలిట యముడిగా మారాడు. అదనపు…

అసెంబ్లీలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కొత్త రూల్స్‌..!

Feb 15,2024 | 14:48

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి అయితే దీనిలో ఎక్కువగా గత ప్రభుత్వం చేసిన అవినీతి అలానే అక్రమాల పైన ఫోకస్‌ పెట్టింది కాంగ్రెస్‌…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Feb 15,2024 | 14:39

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు…

కేసీఆర్‌ను బిజెపి కాపాడే ప్రయత్నం చేస్తోంది: సీపీఐ నారాయణ

Feb 15,2024 | 14:33

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు…

ఉత్తరాంధ్ర దొంగలు ఆ ముగ్గురే.. : లోకేష్‌

Feb 15,2024 | 15:28

దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని విమర్శ రాజాంలోశంఖారావం సభ ప్రజాశక్తి-రేగిడి/రాజాం(విజయనగరం) : భూ కబ్జాలకు, ఇసుక మాఫియాకు ఉత్తరాంధ్ర దొంగలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,…