తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ
తిరుమల : వేంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల సందడి కొనసాగుతుంది. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు.…
తిరుమల : వేంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల సందడి కొనసాగుతుంది. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు.…
తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ”పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు…
ప్రజాశక్తి-ప్రకాశం : ‘ప్రకాశం బాలోత్సవం’ కార్యక్రమం శుక్రవారం ఒంగోలులోనే పివిఆర్ బాలుర పాఠశాల ఆవరణలో వైభవంగా ప్రారంభమైంది. విజ్ఞాన, వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలలో చిన్నారులు పాల్గొన్నారు.…
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్, స్రవంతిలపై…
రాష్ట్రాల హక్కులను కాలరాస్తోన్న కేంద్రం : రాఘవులు హిందూదేశంగా మార్చేందుకు కుట్రలు : వి. శ్రీనివాసరావు ప్రజాశక్తి – యంత్రాంగం : కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వ బడ్జెట్ అభివృద్ధి వైపు దృష్టిసారించలేదని శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టిన…
తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్రెడ్డి…
ప్రజాశక్తి-అమరావతి : గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి జగన్పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.…