రాష్ట్రం

  • Home
  • తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

రాష్ట్రం

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Feb 9,2024 | 14:35

తిరుమల : వేంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల సందడి కొనసాగుతుంది. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు.…

మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. సీఎం జగన్‌ హర్షం

Feb 9,2024 | 14:28

తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ”పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు…

‘ప్రకాశం’వంతంగా బాలోత్సవం

Feb 9,2024 | 12:49

ప్రజాశక్తి-ప్రకాశం : ‘ప్రకాశం బాలోత్సవం’ కార్యక్రమం శుక్రవారం ఒంగోలులోనే పివిఆర్ బాలుర పాఠశాల ఆవరణలో వైభవంగా ప్రారంభమైంది. విజ్ఞాన, వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలలో చిన్నారులు పాల్గొన్నారు.…

కామారెడ్డిలో దారుణ ఘటన

Feb 9,2024 | 12:20

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అక్కాపూర్‌ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్‌, స్రవంతిలపై…

ఫెడరల్‌ వ్యవస్థను ఖూనీ చేస్తోన్న బిజెపి : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేరళ సంఘీభావ ధర్నాలు

Feb 9,2024 | 11:41

రాష్ట్రాల హక్కులను కాలరాస్తోన్న కేంద్రం : రాఘవులు హిందూదేశంగా మార్చేందుకు కుట్రలు : వి. శ్రీనివాసరావు ప్రజాశక్తి – యంత్రాంగం : కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల…

అభివృద్ధి జాడ లేని బడ్జెట్‌ – పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Feb 9,2024 | 11:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వ బడ్జెట్‌ అభివృద్ధి వైపు దృష్టిసారించలేదని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌ ప్రవేశపెట్టిన…

2nd Day : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Feb 9,2024 | 11:10

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్‌రెడ్డి…

కోడికత్తి కేసు.. నిందితుడు శ్రీనుకు బెయిల్‌ మంజూరు

Feb 9,2024 | 10:47

ప్రజాశక్తి-అమరావతి : గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌ పోర్టులో ముఖ్యమంత్రి జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు…

అప్పులపై తప్పుడు ప్రచారం : మండలిలో బడ్జెట్‌పై చర్చలో మంత్రి బుగ్గన

Feb 9,2024 | 10:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు.…