రాష్ట్రం

  • Home
  • ‘ ఆత్మ గౌరవ దీక్ష ‘ – మోడీ ప్రభుత్వ తీరుకు నిరసన : వి.శ్రీనివాసరావు

రాష్ట్రం

‘ ఆత్మ గౌరవ దీక్ష ‘ – మోడీ ప్రభుత్వ తీరుకు నిరసన : వి.శ్రీనివాసరావు

Jan 30,2024 | 15:22

విజయవాడ : నేడు మహాత్మా గాంధీ వర్థంతిని పురస్కరించుకొని… రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ తీరుకు నిరసనగా, మంగళవారం ఉదయం విజయవాడ లెనిన్‌…

కరీంనగర్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..

Jan 30,2024 | 13:09

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని కస్తూర్భా కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌కు శాంతినగర్‌ కస్తూర్బా ప్రిన్సిపాల్‌…

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో చాగల్లు హై స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

Jan 30,2024 | 12:05

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : స్థానిక చాగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు వి.కార్తీక్‌, బి.అనుపమ ఇటీవల జరిగిన ఎన్‌.ఎం.ఎం.ఎస్‌…

మహాత్మాగాంధీకి సీఎం జగన్‌ నివాళి

Jan 30,2024 | 11:52

ప్రజాశక్తి-అమరావతి : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ…

రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి చాక్లెట్స్‌ గుట్టు రట్టు..

Jan 30,2024 | 10:53

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి చాక్లెట్స్‌ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్‌ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

అటవీ కార్మికుల దీక్ష భగ్నం

Jan 30,2024 | 10:53

మురళి సహా తొమ్మిది మందిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలింపు కొత్తగా ఐదుగురు నిరవధిక నిరాహార దీక్ష ప్రజాశక్తి- తిరుపతి : నిరవధిక నిరాహార దీక్షకు దిగిన…

లెక్క తేలని రూ.91,253 కోట్లు

Jan 30,2024 | 10:40

ఆర్ధిక అవకతవకలపై కాగ్‌ విచారణ చేపట్టాలి నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పుల్లో రూ.91,253.29 కోట్లకు లెక్కలు…

వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు : మాజీ మంత్రి కొల్లు

Jan 30,2024 | 10:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో…

30 మంది ఐపిఎస్‌ల బదిలీ

Jan 30,2024 | 10:23

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 30 మంది ఐపిఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర…