రాష్ట్రం

  • Home
  • గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం

రాష్ట్రం

గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం

Feb 29,2024 | 12:18

ప్రారంభించిన భూమన, ధర్మారెడ్డి ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానంను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు  ప్రారంభించారు. ఈ సందర్భంగా…

భవన నిర్మాణ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

Feb 29,2024 | 11:31

కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించాలి  సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఎపి భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష…

అన్ని జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి చర్యలు

Feb 29,2024 | 11:05

లేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్రీధర్‌ ప్రజాశక్తి -సీలేరు : సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని సీలేరు, డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో మార్చి ఐదు నుంచి…

చట్టాల్లో మార్పులతో..భూ హక్కు కోల్పోయే ప్రమాదం

Feb 29,2024 | 11:02

భూమి సాధించేవరకూ పోరాడాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాధం ప్రజాశక్తి-మెంటాడ (విజయనగరం జిల్లా) : ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్‌…

ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తాం

Feb 29,2024 | 10:51

జై భారత్‌ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ   పార్టీ మ్యానిఫెస్టో విడుదల  విశాఖ నుంచి పోటీ చేస్తానని వెల్లడి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక…

మాచర్లలో మరోసారి ఉద్రిక్తత 

Feb 29,2024 | 10:46

వైసిపి, టిడిపి పరస్పర దాడులు పలువురికి గాయాలు ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లాలో సమస్యత్మకమైన మాచర్ల నియోజకవర్గంలో వైసిపి, టిడిపి శ్రేణుల…

మృతదేహంతో కార్మికుల ధర్నా

Feb 29,2024 | 10:44

న్యాయం చేస్తామని అధికారుల హామీ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : చెత్త తరలింపు ట్రాక్టర్‌ ఢకొీట్టడంతో మృతి చెందిన పారిశుధ్య కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ…

దొంగ ఓట్లపై అప్రమత్తత అవసరం

Feb 29,2024 | 10:42

ఎన్నికల కమిషన్‌ విశ్రాంత కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రజాశక్తి – కాకినాడ : రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని అందువల్ల ఓటర్లు జాగ్రత్తగా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్ర…

తొలగించిన చోటే స్థలాలివ్వండి 

Feb 29,2024 | 10:38

కలెక్టరేట్‌ ఎదుట పేదల ధర్నా ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ : తిరుపతి నగరం కరకంబాడీ వద్ద ఎర్రగుట్టపై గుడిసెలను తొలగించిన చోటే స్థలాలివ్వాలని జిల్లా కలెక్టరేట్‌…