రాష్ట్రం

  • Home
  • ప్రధానిపై చర్యలు తీసుకోవాలి : ఇండియా వేదిక నేతల డిమాండ్‌

రాష్ట్రం

ప్రధానిపై చర్యలు తీసుకోవాలి : ఇండియా వేదిక నేతల డిమాండ్‌

Apr 24,2024 | 08:44

మోడీ వ్యాఖ్యలపై విజయవాడలో పలుచోట్ల నిరసన ప్రజాశక్తి- విజయవాడ : ప్రధాని మోడీ విద్వేష ప్రసంగాలను ఖండిస్తూ ఇండియా వేదిక పార్టీలైన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ ఆధ్వర్యాన…

కడప జిల్లా కోర్టు ఉత్తర్వులపై హైకోర్టుకు సునీత

Apr 24,2024 | 08:38

ప్రజాశక్తి-అమరావతి:సిబిఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నర్రెడ్డి సునీత, టిడిపి నేత…

పాలిసెట్‌ గ్రాండ్‌ టెస్టును సద్వినియోగం చేసుకోండి

Apr 24,2024 | 08:35

-సాంకేతిక విద్యాశాఖ కమిషనరు నాగరాణి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఏప్రిల్‌ 27న రాష్ట్రంలో పాలిసెట్‌ 2024 ఎంట్రాన్స్‌ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనరు చదలవాడ నాగరాణి వెల్లడించారు.…

నంద్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత

Apr 24,2024 | 08:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలతో భారీ వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత…

ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్‌ టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులు

Apr 24,2024 | 08:30

ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్‌ టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులుప్రజాశక్తి- సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు జెడ్పీ…

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పై ఇసి వేటు

Apr 24,2024 | 08:10

-విజయవాడ ఇసిపై కూడా తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతున్న వేళ ఎన్నికల కమిషన్‌ కీలక…

పిఠాపురం…. గరం గరం

Apr 24,2024 | 00:35

పాగాకై శ్రమిస్తున్న పవన్‌ శ్రీ లోకల్‌ కార్డుతో వైసిపి అభ్యర్థి వంగ గీత శ్రీ పోటీలో ‘ఇండియా’ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి…

మత రాజకీయాలు చేస్తోన్న బిజెపి – పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

Apr 24,2024 | 00:30

ప్రజాశక్తి -కర్లపాలెం (బాపట్ల జిల్లా) :మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని బిజెపి చూస్తోందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా…

నేటితో సిఎం బస్సు యాత్ర ముగింపు

Apr 24,2024 | 00:25

26న వైసిపి మేనిఫెస్టో విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల నేపథ్యంలో వైసిపి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర…