రాష్ట్రం

  • Home
  • టిడిపికి ఘోర పరాభావమే – సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రం

టిడిపికి ఘోర పరాభావమే – సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 6,2024 | 23:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనకు తానే సర్వాధికారి అన్నట్లు ప్రవర్తిస్తూ, పూనకం వచ్చినట్లు వ్యవస్థలన్నింటిపై దాడికి పాల్పడుతున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

నిర్మాణ రంగాన్ని నిలబెడతా!

Apr 6,2024 | 23:24

-ఉచిత ఇసుక విధానం పునరుద్ధరిస్తాం -పాలనా వ్యవస్థను గాడిలో పెడతాం -సత్తెనపల్లి, పెదకూరపాడు సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని…

రేపు 64మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Apr 6,2024 | 23:20

222 మండలాల్లో వడగాల్పులు విపత్తుల నిర్వహణ సంస్ధ ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 66మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 222 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం…

‘ఉక్కు’ పరిరక్షణలో వామపక్షాలు కీలక భూమిక : సిపిఎం

Apr 6,2024 | 23:18

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకోవడంలో సిపిఎం, వామపక్షాలు కీలక భూమిక పోషించాయని సిపిఎం జగదాంబ జోన్‌ కార్యదర్శి ఎం.సుబ్బారావు అన్నారు.…

భారీగా మద్యం పట్టివేత

Apr 6,2024 | 23:18

ప్రజాశక్తి – మునగపాక, తిరువూరు:గోవా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న మద్యం నిల్వలను అనకాపల్లి పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. యలమంచిలి సిఐ గఫూర్‌ కథనం ప్రకారం..…

రూ. తొమ్మిది లక్షల నగదు పట్టివేత

Apr 6,2024 | 23:15

ప్రజాశక్తి – డెంకాడ :ఎన్నికల నియమావళికి విరుద్ధుంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని మోదవలస చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు…

అరాచక పాలనకు చరమగీతం పాడాలి – నారా భువనేశ్వరి

Apr 6,2024 | 22:55

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలనకు చరమగీతం పడాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని, అప్పుడు అన్ని…

చంద్రబాబును అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు

Apr 6,2024 | 22:45

-ఉండి అభ్యర్ధి రామరాజును మార్చొద్దని డిమాండ్‌ ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) :పశ్చిమగోదావరి జిల్లా ఉండి టిడిపి అభ్యర్థి మంతెన రామరాజును మార్చరాదని కోరుతూ మాజీ…

న్యాయం కోసమే నా పోరాటం

Apr 6,2024 | 22:30

-నా వెనక రాష్ట్రమంతా ఉంది -అవినాష్‌రెడ్డిని గెలవకుండా చేయడమే నా లక్ష్యం -హంతకులు అధికారంలో ఉంటే న్యాయం జరగదు : సునీతా ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:హంతకులు, వారికి…