వైసిపి ‘సిద్ధం’ సభ జనమంతా గ్రాఫిక్సే : లోకేశ్
అమరావతి : మేదరమెట్ల వైసిపి ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ … టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా…
అమరావతి : మేదరమెట్ల వైసిపి ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ … టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా…
చాగలమర్రిలో విషాదం ప్రజాశక్తి – చాగలమర్రి (నంద్యాల జిల్లా) : నీటమునిగితే అనారోగ్యం నయమవుతుందనే మూఢ నమ్మకాలకు అక్కాతమ్ముడు బలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగలమర్రిలోని…
త్యాగాలు తప్పవంటున్న అధినేత రెండో జాబితాపై ఆశలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న నాయకుల్లో టెన్షన్ నెలకొంది. పొత్తులో భాగంగా తమకు టికెట్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్సి) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ను విడుదల చేయనుంది. ఇఆర్సి ఛైర్మన్ జస్టిస్ సివి…
పార్టీల నాయకులను అడ్డుకున్న యాజమాన్యం ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఉద్యోగుల నిరసనకు మద్దతుగా వెళ్లిన సిపిఐ,…
తిరుపతి సిటీ : తిరుమల మాదవం పిఎసి – 2 సెంటలో కిడ్నాప్ అయిన బాలుడు లభ్యమయ్యాడు. 3 గంటల వ్యవధిలోనే కిడ్నాప్ అయిన బాలుడిని పోలీసులు…
హైదరాబాద్: గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావుతో పాటు మరికొంత మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐబీ…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): వైజాగ్ స్టీల్ప్లాంట్ పరిరక్షణ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు అజెండాలో పెట్టాలని, అటువంటి వారికే కార్మికులు రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయనున్నారని…
– సమస్యలు పరిష్కరించే వరకూ తెరిచే ప్రసక్తే లేదు : పరిశ్రమల యాజమాన్యం – వీధిన పడిన కార్మికులు ప్రజాశక్తి – మార్టూరు రూరల్ :ప్రభుత్వ విధానాలకు…