రాష్ట్రం

  • Home
  • మత సామరస్యం కోసం నిలబడేది సిపిఎం : గఫూర్‌

రాష్ట్రం

మత సామరస్యం కోసం నిలబడేది సిపిఎం : గఫూర్‌

Apr 24,2024 | 09:01

రాజ్యాంగాన్ని కాషాయీకరణ చేస్తున్న బిజెపి : గఫూర్‌ కోలాహాలంగా సిపిఎం నెల్లూరు అభ్యర్థి రమేష్‌ నామినేషన్‌ ప్రజాశక్తి – నెల్లూరు : కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి…

బిజెపితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు

Apr 24,2024 | 08:55

ఉత్సాహంగా గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు నామినేషన్‌ ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : బిజెపి మేనిఫెస్టోలో ప్రజా సమస్యల ప్రస్తావన లేదని, ఒకే దేశం ఒకే…

బి.ఫారం తీసుకెళ్లండి : చింతమనేనికి చంద్రబాబు ఫోన్

Apr 24,2024 | 08:45

దెందులూరు : దెందులూరు పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌కు టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫోన్‌చేశారు. తాను శ్రీకాకుళం ఎన్నికల ప్రచారంలో ఉన్నాననీ,…

ప్రధానిపై చర్యలు తీసుకోవాలి : ఇండియా వేదిక నేతల డిమాండ్‌

Apr 24,2024 | 08:44

మోడీ వ్యాఖ్యలపై విజయవాడలో పలుచోట్ల నిరసన ప్రజాశక్తి- విజయవాడ : ప్రధాని మోడీ విద్వేష ప్రసంగాలను ఖండిస్తూ ఇండియా వేదిక పార్టీలైన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ ఆధ్వర్యాన…

కడప జిల్లా కోర్టు ఉత్తర్వులపై హైకోర్టుకు సునీత

Apr 24,2024 | 08:38

ప్రజాశక్తి-అమరావతి:సిబిఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నర్రెడ్డి సునీత, టిడిపి నేత…

పాలిసెట్‌ గ్రాండ్‌ టెస్టును సద్వినియోగం చేసుకోండి

Apr 24,2024 | 08:35

-సాంకేతిక విద్యాశాఖ కమిషనరు నాగరాణి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఏప్రిల్‌ 27న రాష్ట్రంలో పాలిసెట్‌ 2024 ఎంట్రాన్స్‌ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనరు చదలవాడ నాగరాణి వెల్లడించారు.…

నంద్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత

Apr 24,2024 | 08:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలతో భారీ వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత…

ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్‌ టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులు

Apr 24,2024 | 08:30

ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్‌ టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులుప్రజాశక్తి- సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు జెడ్పీ…

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పై ఇసి వేటు

Apr 24,2024 | 08:10

-విజయవాడ ఇసిపై కూడా తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతున్న వేళ ఎన్నికల కమిషన్‌ కీలక…