నకిలీ నోట్లతో మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్ : సీపీ సుధీర్ బాబు
హైదరాబాద్ : నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం…
హైదరాబాద్ : నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం…
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఇండియా , ఇంగ్లాండ్ తొలి టెస్ట్…
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి తన సెక్యూరిటీని మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీని మార్చినట్లు…
ప్రజాశక్తి- వి.కోట (చిత్తూరు జిల్లా) : తమకు నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం బకాయి ఉన్న నీటి బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ మంత్రి పెద్దిరెడ్డి కాన్వారుని సొంత…
హైదరాబాద్ : డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్…
తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లలలో మాత్రమే యాత్రికులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…
ప్రజాశక్తి-శ్రీకాకుళం : రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిలో జరిగిన…
ఒంగోలు :ఒంగోలులో పేదలకు ఇళ్లస్దలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల…
దేవరాపల్లి (అనకాపల్లి) : ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని, 2024 బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయింపులు చేయాలని, శ్రమకు తగ్గ వేతనం…