రాష్ట్రం

  • Home
  • హోటల్‌ నిర్లక్ష్యం – నాసిరకం మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత

రాష్ట్రం

హోటల్‌ నిర్లక్ష్యం – నాసిరకం మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత

Jan 17,2024 | 09:09

హైదరాబాద్‌ : నాసిరకం మయోనైజ్‌ తిని 17మంది అస్వస్థతకు గురైన ఘటన ఐదు రోజుల క్రితం జరిగింది. మొదట నలుగురు బాధితులుండగా.. మంగళవారానికి సంఖ్య 17కి పెరగడంతో…

‘సంక్రాంతి దందా’పై జివిఎల్‌ దాటవేత

Jan 17,2024 | 08:25

కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు పత్రికలపై అనుచిత వ్యాఖ్యలు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 12…

ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించండి : మంత్రి బొత్స

Jan 17,2024 | 08:24

ప్రజాశక్తి-మెరక ముడిదాం (విజయనగరం): ప్రభుత్వంపై నమ్మకముంచి అంగన్‌వాడీలు సమ్మె విరమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్‌వాడీల డిమాండ్లలో పదింటికి ప్రభుత్వం అంగీకరించిందని, సమ్మె…

షర్మిలతో వైసిపికి కచ్చితంగా నష్టమే : ఎంపి రఘురామ కృష్ణం  రాజు

Jan 17,2024 | 08:23

ప్రజాశక్తి – కాళ్ల (పశ్చిమగోదావరి జల్లా) : కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల ప్రభావంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపికి కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నష్టం కలుగుతుందని…

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

Jan 17,2024 | 08:21

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం…

అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణ హత్య..

Jan 17,2024 | 08:21

భార్య తల నరికిన భర్త అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం హత్య జరిగింది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసం ఉండే వినయ్.. తన భార్య…

తమ్మినేనికి తీవ్ర అస్వస్థత

Jan 17,2024 | 10:22

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్‌లో…

నేటి నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు.. అంగన్‌వాడీల ప్రకటన

Jan 17,2024 | 12:15

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా నేటి (17వ తేది-బుధవారం) నుండి నిరపధిక నిరాహార…

వాణిజ్యం, వ్యాపారం మరింత సులభతరం

Jan 16,2024 | 22:09

‘నాసిన్‌’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌డైరెక్టర్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కొటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)తో వాణిజ్యం, వ్యాపారం…