రాష్ట్రం

  • Home
  • ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి…

రాష్ట్రం

ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి…

Apr 17,2024 | 03:30

తప్పించుకునేందుకు కప్పదాట్లు  తోట త్రిమూర్తులుకు నాడు టిడిపి అండ  నేడు వైసిపి సర్కారులో ఎంఎల్‌సి పదవి, మండపేట టికెట్‌ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం : శిరోముండనం కేసు నుంచి…

1989 ఎన్నికలు – టిడిపి ఓటమి

Apr 17,2024 | 03:20

1983, 1985 ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన తెలుగుదేశం పార్టీ 1989 ఎన్నికల్లో ఓడిపోయింది. 1985లో మూడు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎన్‌టిఆర్‌.. 1989లో…

ప్రజా సమస్యలే ప్రధానం

Apr 17,2024 | 01:30

సిపిఎం ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశాలు రాష్ట్రానికి ప్రత్యేక హౌదా విజభన హామీలు అమలు చేయాలి. పునావాసం, పరిహారంతో సహా పోలవర ప్రాజెక్టు పూర్తి చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ,…

రేపటి నుంచి నామినేషన్లు

Apr 17,2024 | 01:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నామినేషన్ల పర్వం గురువారం నుండి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. గురువారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ…

మహీంద్ర బ్లాక్‌ లిస్టులో ఎపి పోలీస్‌

Apr 17,2024 | 01:12

 163 వాహనాలకు లేని చెల్లింపులు : కోర్టుకెక్కిన సంస్థ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కొన్న వాహనాలకు డబ్బులు చెల్లించని పోలీస్‌శాఖపై ప్రముఖ ఆటోమొబైల్‌…

ప్రభుత్వ సలహాదారులూ ఎన్నికల కోడ్‌ పరిధిలోకే.. : ఎన్నికల కమిషన్‌

Apr 17,2024 | 00:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ఖాజానా నుంచి వేతనం తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్యనిర్వాహక…

ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించొద్దు : సిఇఒ ఎంకె మీనా

Apr 16,2024 | 23:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించొద్దని సంబంధిత శాఖల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం చేయాల్సిందే..

Apr 17,2024 | 00:37

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించి న్యాయం చేయాల్సిందేనని…

సిఎంపై దాడి కేసులో నిందితుడి గుర్తింపు?

Apr 17,2024 | 00:29

పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు  ఫుట్‌పాత్‌ టైల్స్‌ రాయిని ఉపయోగించినట్లు నిర్థారణ ప్రజాశక్తి – విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనలో…