అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఓ కీలక అప్డేట్ ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న…
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఓ కీలక అప్డేట్ ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న…
ప్రజాశక్తి-యంత్రాంగం : స్వాతంత్ర్య సమర యోధుడు, అసమానతను, వివక్షను చిన్ననాడే ఎదిరించినవారు, దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, వీరతెలంగాణా సాయుధ రైతాంగ పోరాట సారధి,…
వరంగల్: వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ఫోన్ ద్వారా డాక్టర్ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు డెలివరి చేశారు.…
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అప్లై చేసే సందర్భంలో సోంత జిల్లాలో సెంటర్లు కేటాయింపు కోసం ఆప్షన్లు ఇచ్చిన ఆన్ లైన్ పరీక్ష పేరుతో హైదరాబాద్ లో…
హైదరాబాద్: బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. రెండు విభాగాల్లో ఇద్దరు చొప్పున…
హైదరాబాద్: హైదరాబాద్లోని మధురానగర్లో వైన్స్ షాప్ వద్ద ఓ యువతి హల్చల్ చేసింది. మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాప్ సిబ్బంది దాడిచేయడంతో తన…
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో సిట్ బఅందం దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు.…
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ…
యాదగిరిగుట్ట: ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి యాత్రికులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్ని యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి చాలా మంది క్యూలైన్లో…