రాష్ట్రం

  • Home
  • పోలింగ్‌ సమయం పెంచాలి : టిడిపి

రాష్ట్రం

పోలింగ్‌ సమయం పెంచాలి : టిడిపి

May 2,2024 | 22:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో కూడా పోలింగ్‌ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదనపు అధికారి హరీంద్రప్రసాద్‌ను…

సిపిఎం ప్రచారానికి విశేష ఆదరణ

May 2,2024 | 22:46

 జోరందుకున్న ఎన్నికల ప్రచారం  బిజెపి ఓటమి ఖాయం : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ప్రజానీకం నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రజలు గత…

బిజెపి మళ్లీ అధికారంలోకొస్తే ఆర్‌టిపిపి ప్రయివేటీకరణే

May 2,2024 | 21:30

ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-వైఎస్‌ఆర్‌ జిల్లా యంత్రాంగం : రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టిపిపి)ని కూడా ప్రయివేటీకరించాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని…

కార్పొరేట్లకు లాభాలు.. సామాన్యులకు భారాలు

May 2,2024 | 21:27

బిజెపి హయాంలో జరుగుతున్నదిదే..  రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు  ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు…

ఇండియా వేదికదే గెలుపు

May 2,2024 | 22:43

ఏపికి ప్రత్యేక హోదాపై తొలి సంతకం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా…

విహార యాత్రలో విషాదం

May 2,2024 | 18:50

ఊభిలో దిగి ఇద్దరు యువకులు దుర్మరణం సామర్లకోటలో విషాద చాయలు ప్రజాశక్తి -సామర్లకోట : విహార యాత్రకు వెళ్లి సామర్లకోట బ్రౌన్ పేట, గణేష్ కాలనీలకు చెందిన…

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది

May 2,2024 | 18:42

 ఈ చట్టంపై నిజాయితీగా పోరాడేది ఇండియా వేదిక, కమ్యూనిస్టులే  మధురానగర్‌ ప్రచారంలో సిపిఎం అభ్యర్థి బాబురావు, ఇండియా బ్లాక్‌ వేదిక నేతలు ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సెంట్రల్‌…

అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 40 లక్షలు సీజ్‌…

May 2,2024 | 18:18

ప్రజాశక్తి-గోపాలపురం: హైదరాబాద్‌ నుండి రాజమండ్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ఎటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 40 లక్షలు రూపాయలు జగన్నాధపురం చెక్పోస్ట్‌ వద్ద…

కష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత..

May 2,2024 | 18:03

 వైసిపి ప్రచారంలో జనసేన నేత ఇంటిపై వైసిపి కార్యకర్తలు దాడి  ఎస్‌పి కార్యలయం వద్ద టిడిపి, జనసేన నాయకుల బైఠాయింపు ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో…