రాష్ట్రం

  • Home
  • ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట

రాష్ట్రం

ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట

Mar 17,2024 | 11:52

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట లభించింది. వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి…

పోలీసుల కస్టడీలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు

Mar 17,2024 | 11:32

తెలంగాణ : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు శనివారం అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి…

రాష్ట్రంలోని కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. 37 మంది వీరే..

Mar 17,2024 | 11:22

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14న ప్రత్వ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర…

పీపుల్స్‌ ప్లాజాలో శారీ రన్‌

Mar 17,2024 | 10:55

హైదరాబాద్‌: తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్‌ కంపెనీ జేజే యాక్టివ్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్‌’ నిర్వహించాయి. పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని…

తెలంగాణకు చల్లని కబురు – ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు

Mar 17,2024 | 10:09

తెలంగాణ : వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈరోజు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు…

నేడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

Mar 17,2024 | 08:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు విస్తృతమైన ఏర్పాట్లు చేసిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌…

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Mar 17,2024 | 08:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,23,092 మంది విద్యార్ధులు…

సిఎం, ప్రముఖుల టూర్లకు రూ.25 కోట్ల బకాయి

Mar 17,2024 | 08:32

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కొత్త రాజధానిగా ప్రచారంలో ఉన్న విశాఖ నగరానికి ప్రముఖులు వస్తున్నారంటే చాలు అక్కడి యంత్రాంగం హడలిపోతోంది. వచ్చేవారు సకల…