రాష్ట్రం

  • Home
  • కానిస్టేబుల్‌ పై మందుబాబు దాడి

రాష్ట్రం

కానిస్టేబుల్‌ పై మందుబాబు దాడి

Feb 13,2024 | 14:40

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేశాడు. రాంగ్‌ రూట్‌లో వెళ్లద్దని సూచించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు. గొంతు పట్టుకుని అసభ్య…

టీడీపీ అజెండాలోనే షర్మిల పనిచేస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

Feb 13,2024 | 14:31

అనంతపురం: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదఅష్టకరమనిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు.…

తాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది :కాంగ్రెస్‌

Feb 13,2024 | 14:24

నల్గొండ : బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో మంగళవారం…

ఎపి అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య రాజీనామా

Feb 13,2024 | 14:53

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. నియోజకవర్గంలో సీనియర్‌ నేత, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చెరుపుచెర్ల రఘురామయ్య…

జెఈఈ మెయిన్స్‌లో ఆలమూరు కుర్రాడి ప్రతిభ

Feb 13,2024 | 12:43

ప్రజాశక్తి – ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు అద్దరి శ్రీనివాసరావు కుమారుడు శ్రీసాయి విద్యాధర్‌ ఇటీవల జాతీయస్థాయిలో…

ఏనుగుల గుంపు హల్‌చల్‌.. పంటపొలాలు ధ్వంసం

Feb 13,2024 | 14:27

ప్రజాశక్తి – సదుం (చిత్తూరు) : సదుం మండల పరిధిలోని జోగివారిపల్లి గ్రామపంచాయితీ పరిధిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తోంది. ఏనుగుల భయంతో స్థానిక, చుట్టుపక్కల రైతులంతా…

పెద్దమ్మ కొడుకులే హంతకులు – యువకుడు దారుణహత్య

Feb 13,2024 | 11:40

ప్రజాశక్తి – బ్రహ్మంగారి మఠం (కడప) : బ్రహ్మంగారి మఠం మండలం మల్లెగుడిపాడు గ్రామానికి చెందిన యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు కథనం…

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మేడిగడ్డకు బయల్దేరిన సీఎం బృందం

Feb 13,2024 | 11:47

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడ్డాయి. నేడు (మంగళవారం) ఓట్‌ ఆన్‌ అకౌంట్‌పై చర్చ జరగాల్సి ఉండగా… చర్చను వాయిదా వేసి మేడిగడ్డ…

నా అధికారం పేదలకు మేలు చేయడానికే : టీటీడీ చైర్మన్‌ భూమన

Feb 13,2024 | 11:25

ప్రజాశక్తి-తిరుపతి : నా అధికారం పేదలకు మేలు చేయడానికేననీ, తాను కూడా ఎర్ర జెండా నీడన పెరిగిన వాడినేనని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం…