రాష్ట్రం

  • Home
  • ధర్మవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేనే : పరిటాల శ్రీరామ్‌

రాష్ట్రం

ధర్మవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేనే : పరిటాల శ్రీరామ్‌

Mar 6,2024 | 10:12

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది తానే అని పరిటాల శ్రీరామ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం…

మంత్రి గుమ్మనూరు బర్తరఫ్‌ – గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

Mar 6,2024 | 10:10

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : మంత్రివర్గం నుంచి కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను బర్తరఫ్‌ చేశారు. ముఖ్యమంత్రి సిఫార్సుకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదముద్ర వేశారు.…

కొండను వదిలిపారిపోయిన చిరుత

Mar 6,2024 | 09:36

ప్రజాశక్తి – రామసముద్రం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని వాళీశ్వర స్వామి కొండ ప్రాంతంలో కొన్నిరోజులుగా సంచరిస్తూ ఉన్న చిరుత మంగళవారం…

50 ఏళ్లకే పింఛను : పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు

Mar 6,2024 | 08:59

రూ.5 వేల కోట్లతో ఆదరణ చట్టబద్దంగా కులగణన డిక్లరేషన్‌ ప్రకటించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తాము అధికారంలోకి వస్తే బిసిలకు…

మెగా సిటీగా విశాఖ : సిఎం జగన్‌ 

Mar 6,2024 | 08:49

పదేళ్లలో రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు విజన్‌ విశాఖ డాక్యుమెంట్‌ విడుదలలో సిఎం జగన్‌ రెండవ సారి సిఎంగా ప్రమాణం.. పాలన ఇక్కడ నుండే ప్రజాశక్తి- గ్రేటర్‌…

వికలాంగుల అంశాలను మ్యానిఫెస్టోల్లో పెట్టండి

Mar 6,2024 | 08:13

– రాజకీయ పార్టీలకు ఎన్‌పిఆర్‌డి డిమాండ్‌ ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :వికలాంగుల అంశాలను రాజకీయ పార్టీలు వారి మ్యానిఫెస్టోల్లో పెట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక…

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు అడ్డగింత

Mar 6,2024 | 08:12

– న్యాయం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక – కలెక్టర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ ప్రజాశక్తి – జంగరెడ్డిగూడెం టౌన్‌ (పశ్చిమగోదావరి జిల్లా)…

ఎంపి టికెట్‌ వివాదమే వివేకా హత్యకు కారణం- దస్తగిరి

Mar 6,2024 | 08:13

ప్రజాశక్తి – కడప అర్బన్‌: ఎంపి టికెట్‌ వివాదమే వివేకా హత్యకు దారి తీసిందని అప్రూవర్‌ దస్తగిరి తెలిపారు. వివేకా హత్య కేసులో శిక్ష పడేది తనకే…

బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు : లోకేశ్‌

Mar 6,2024 | 08:10

మంగళగిరి: బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’…