రాష్ట్రం

  • Home
  • భారీగా నగదు, బంగారం సీజ్‌

రాష్ట్రం

భారీగా నగదు, బంగారం సీజ్‌

Apr 14,2024 | 21:48

ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి నగదు, బంగారం, మద్యం, ఇతర విలువలైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో సీజ్‌…

స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విరమించుకోవాలి

Apr 14,2024 | 21:45

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు డిమాండ్‌…

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు షెడ్యూల్‌ విడుదల

Apr 14,2024 | 21:40

– ఈ నెల 18 నుంచి ప్రారంభం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు వివరాలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి విడుదల చేసింది. మే 24 నుంచి జరగనున్న…

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

Apr 14,2024 | 21:34

– ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ కార్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి – సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థి,…

సిఎఎ భారత రాజ్యాంగాన్కి విరుద్ధం – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 14,2024 | 21:15

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సిఎఎ (పౌరసత్వ సవరణ యాక్ట్‌) చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత…

బిజెపిని, దాని మిత్రులను ఓడించండి

Apr 14,2024 | 21:05

– ఇండియా వేదిక అభ్యర్థుల ప్రచారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా) :అంబేద్కర్‌ రూపకల్పన చేసిన రాజ్యాంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…

బిజెపి నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం- ఇండియా వేదిక నాయకులు

Apr 14,2024 | 20:45

ప్రజాశక్తి-బాపట్ల:అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సోషలిజం వంటి అంశాల్ని కాపాడుకుంటామని ఇండియా వేదిక నాయకులు స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను బిజెపి విధానాలను…

రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత- ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు

Apr 14,2024 | 20:25

ప్రజాశక్తి – యలమంచిలి (పశ్చిమగోదావరి జిల్లా) :అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం సమాజంలోని ప్రతి పౌరుని బాధ్యత అని…

తొలి సంతకం ప్రత్యేక హోదా పైనే -మనోజ్‌ చౌహాన్‌

Apr 14,2024 | 18:30

విజయనగరం కోట : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనేనని ఏఐసీసీ పరిశీలకులు మనోజ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఆదివారం విజయనగరం పట్టణ కేంద్రంలోని…