రాష్ట్రం

  • Home
  • తిరుమలకు పోటెత్తిన యాత్రికులు

రాష్ట్రం

తిరుమలకు పోటెత్తిన యాత్రికులు

Dec 24,2023 | 08:54

ప్రజాశక్తి – తిరుమల :వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమల కొండ యాత్రికులతో పోటెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. అనంతరం శ్రీవారికి పూజా…

తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి

Dec 24,2023 | 08:53

– సుందరం ఫెర్రో ఎల్లాయీస్‌ కార్మికుల ధర్నా ప్రజాశక్తి – రాంబిల్లి (అనకాపల్లి) అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సుందరం ఫెర్రో ఎల్లాయీస్‌ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు…

చంద్రబాబుతో పికె భేటీ

Dec 24,2023 | 09:49

అమరావతికొచ్చి భేటీ అయిన పికె – ఇటీవలి వరకు వైసిపికి ఎన్నికల వ్యూహకర్త ఆయనే – దాంతో అధికార పార్టీలో గుబులు – పికె, లోకేశ్‌ ప్రయాణానికి…

తప్పులు లేని ఓటర్ల జాబితాతో ఎన్నికలు

Dec 24,2023 | 09:52

-సమీక్షలో కలెక్టర్లు, ఎస్‌పిలతో కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు కలెక్టర్లు, ఎస్‌పిలతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల నిర్వహణలో తప్పులు…

అనంతలో ఘోరరోడ్డు ప్రమాదం

Dec 23,2023 | 21:19

-ట్రాక్టర్‌ను డీకొన్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు -నలుగురు రైతులు దుర్మరణం ప్రజాశక్తి- గార్లదిన్నె (అనంతపురం జిల్లా)అనంతపురం జిల్లాలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…

పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలి : కేటీఆర్‌

Dec 23,2023 | 16:28

హైదరాబాద్‌ : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతలు నివాళులర్పించారు.…

ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌

Dec 23,2023 | 15:50

హైదరాబాద్‌ : తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్‌ ఆఫీసర్‌ సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఉద్యోగులు, ఇతర సిబ్బంది సీవీ ఆనంద్‌కు…

కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్‌ తీపి కబురు చెబుతారు: పొంగులేటి

Dec 23,2023 | 16:09

హుజూర్‌నగర్‌: కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి తీపి కబురు చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందని…

రాష్ట్రపతి ముర్ము కు ఘనంగా వీడ్కోలు

Dec 23,2023 | 15:30

హైదరాబాద్‌ : శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీకి పయనమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిలు ఘనంగా వీడ్కోలు పలికారు. బొల్లారంలోని…