రాష్ట్రం

  • Home
  • ఫోటోగ్రాఫర్‌ పై దాడికి నిరసనగా … జర్నలిస్టుల ధర్నా

రాష్ట్రం

ఫోటోగ్రాఫర్‌ పై దాడికి నిరసనగా … జర్నలిస్టుల ధర్నా

Feb 22,2024 | 12:27

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి కెమెరామెన్‌ పై దాడి కి నిరసనగా రామచంద్రపురం ఎలక్ట్రానిక్‌ ప్రింట్‌ మీడియా విలేకరులు గురువారం ఆర్‌డిఒ కార్యాలయం…

ఇల్లు కూల్చివేత – వ్యక్తి మృతి

Feb 22,2024 | 12:10

తెలంగాణ : ఇంటిని కూలుస్తుండగా.. ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. స్థానిక కథనం మేరకు …. మూసాపేటలో మాజీ…

విశాఖలో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

Feb 22,2024 | 12:01

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : మిలాన్‌ – 2024 వేడుకల్లో భాగస్వామ్యమయ్యేందుకు గురువారం ఉదయం విశాఖకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ కు ఐ.ఎన్‌.ఎస్‌. డేగాలో…

షర్మిలకు వామపక్షాల సంఘీభావం

Feb 22,2024 | 11:55

అమరావతి : మెగా డిఎస్‌సి ప్రకటించాలంటూ … ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల గురువారం ఉదయం ఆంధ్రరత్న భవన్‌ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు…

అగ్రిల్యాబ్‌లతో తీరనున్న రైతుల కష్టాలు

Feb 22,2024 | 11:45

 చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ప్రజాశక్తి – నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లతో రైతుల కష్టాలు తీరనున్నాయని చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు…

టి.నర్సాపురానికి రైల్వే కూత..!

Feb 22,2024 | 11:40

మండలం మీదుగా రైల్వేలైన్‌కు ఆ శాఖ గ్రీన్‌సిగల్‌  మెట్ట ప్రాంతంలో జోరుగా చర్చ ఇప్పటికే నిర్మాణంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే టి.నరసాపురం కేంద్రంగా నేవీ లోడింగ్‌ పాయింట్‌ అన్ని…

‘జువారి’ కాలుష్య కోరల్లో రైతులు

Feb 22,2024 | 11:34

దుమ్ముతో పంట పొలాలకు తీవ్ర నష్టం మైనింగ్‌ కారణంగా అడుగంటిన జలవనరులు దిగుబడి లేదంటూ చీనీ రైతుల ఆవేదన ప్రజాశక్తి-ఎర్రగుంట్ల (కడప) :    పరిశ్రమలు వస్తే…

ఆదివాసీల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం

Feb 22,2024 | 11:34

ప్రజాశక్తి – సాలూరు గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య సేవలు అందించడానికి ఎఎన్‌ఎంలను నియమిం చారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఏవైనా…

సమస్యలు పరిష్కారం కాక ఆందోళనలో సచివాలయాల ఉద్యోగులు

Feb 22,2024 | 11:24

 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :     రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది.…