ఫోటోగ్రాఫర్ పై దాడికి నిరసనగా … జర్నలిస్టుల ధర్నా
ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడి కి నిరసనగా రామచంద్రపురం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులు గురువారం ఆర్డిఒ కార్యాలయం…
ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడి కి నిరసనగా రామచంద్రపురం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులు గురువారం ఆర్డిఒ కార్యాలయం…
తెలంగాణ : ఇంటిని కూలుస్తుండగా.. ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. స్థానిక కథనం మేరకు …. మూసాపేటలో మాజీ…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : మిలాన్ – 2024 వేడుకల్లో భాగస్వామ్యమయ్యేందుకు గురువారం ఉదయం విశాఖకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో…
అమరావతి : మెగా డిఎస్సి ప్రకటించాలంటూ … ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్.షర్మిల గురువారం ఉదయం ఆంధ్రరత్న భవన్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు…
చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రజాశక్తి – నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లతో రైతుల కష్టాలు తీరనున్నాయని చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు…
మండలం మీదుగా రైల్వేలైన్కు ఆ శాఖ గ్రీన్సిగల్ మెట్ట ప్రాంతంలో జోరుగా చర్చ ఇప్పటికే నిర్మాణంలో గ్రీన్ఫీల్డ్ హైవే టి.నరసాపురం కేంద్రంగా నేవీ లోడింగ్ పాయింట్ అన్ని…
దుమ్ముతో పంట పొలాలకు తీవ్ర నష్టం మైనింగ్ కారణంగా అడుగంటిన జలవనరులు దిగుబడి లేదంటూ చీనీ రైతుల ఆవేదన ప్రజాశక్తి-ఎర్రగుంట్ల (కడప) : పరిశ్రమలు వస్తే…
ప్రజాశక్తి – సాలూరు గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య సేవలు అందించడానికి ఎఎన్ఎంలను నియమిం చారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఏవైనా…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది.…