రాష్ట్రం

  • Home
  • జయదేవ్‌కు తలుపులు తెరిచే ఉంటాయి

రాష్ట్రం

జయదేవ్‌కు తలుపులు తెరిచే ఉంటాయి

Jan 29,2024 | 10:40

 ఆత్మీయ సమావేశంలో నారా లోకేశ్‌ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినా టిడిపిలో ఆయనకు ఎప్పుడూ…

యుఇసిడబ్ల్యుయు నూతన కమిటీ ఎన్నిక

Jan 29,2024 | 10:43

ప్రజాశక్తి- నెల్లూరు : యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (యుఇసిడబ్ల్యుయు)రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జె రాజశేఖర్‌, ఎవి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. నెల్లూరులోని జెట్టి…

ఇడి వేధిస్తోంది..అందుకే రాజకీయాలకు గుడ్‌బై : ఎంపీ గల్లా జయదేవ్‌

Jan 29,2024 | 10:27

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : ఇడి వేధింపుల వల్ల తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ ప్రకటించారు. గుంటూరులో ఆదివారం…

వలసల నివారణకు చర్యలు : ‘రా కదలి రా’ సభల్లో చంద్రబాబు

Jan 29,2024 | 10:23

20 లక్షల ఉద్యోగాలు, మూడువేలు నిరుద్యోగ భృతి ప్రజాశక్తి – కర్నూలు, నెల్లూరు ప్రతినిధి : వలసలను ఆపే బాధ్యత తాము తీసుకుంటామని టిడిపి జాతీయ అధ్యక్షులు…

ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

Jan 29,2024 | 09:07

నల్గొండ : నల్గొండలో ఆదివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అద్దంకి, నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…

గ్రామ పంచాయితీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి: తమ్మినేని వీరభద్రం

Jan 29,2024 | 07:44

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామపంచాయితీలు కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతుందున తక్షణమే ఎన్నికలను నిర్వహించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలని…

‘హోదా’ మాట తప్పిన మోడీ..కేడినే

Jan 29,2024 | 07:43

-బిజెపి కేడీల పార్టీ- మద్దతిచ్చిన బాబూ, జగన్‌ అన్నా కేడీలే – తిరుపతి సభలో షర్మిల తిరుపతి :తిరుపతిలో ఆదివారం నిర్వహించిన సభలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌…

పసుపు రైతులకు పరిహారమివ్వాలి-ఎపి రైతు సంఘం

Jan 29,2024 | 07:43

ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా):కోల్డ్‌ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ప్రకృతి విపత్తుల నిధి నుండి పరిహారం ఇవ్వాలని ఎపి రైతు సంఘం…

‘ఉక్కు’పై జివిఎల్‌ తప్పుడు మాటలను ఖండిస్తూ ఆందోళన

Jan 29,2024 | 07:43

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం):విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణపై బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు తప్పుడు ప్రకటనలను ఖండిస్తూ విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌…