రాష్ట్రం

  • Home
  • 37వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

రాష్ట్రం

37వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

Jan 20,2024 | 11:14

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె బుధవారంతో 37వ రోజుకు చేరింది. విజయవాడలో అంగన్వాడీల నిరవధిక…

సామాజిక రాజకీయ రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు ఉద్యమించాలి : మండలి బుద్ధ ప్రసాద్‌

Jan 17,2024 | 13:10

గుంటూరు : సామాజిక , రాజకీయ , సాంస్కృతిక రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు తమ ఆట – పాటల ద్వారా ఉద్యమించి, ప్రజలను జాగృతులను చేసి ,…

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం : మంత్రి మేరుగ

Jan 17,2024 | 12:58

ప్రజాశక్తి-విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.…

అంగన్వాడీల జీతాలపై స్పష్టతనివ్వండి : ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు

Jan 17,2024 | 12:54

విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

Jan 17,2024 | 12:35

హైదరాబాద్‌ : తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయేషా…

గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

Jan 17,2024 | 11:25

హైదరాబాద్‌: మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌ బుక్‌ పేజ్‌ హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌(ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌…

నేడు కేంద్ర జల్‌ శక్తి ఆధ్వర్యంలో కీలక భేటీ

Jan 17,2024 | 11:18

ప్రజాశక్తి-అమరావతి : నేడు కేంద్ర జల్‌ శక్తి కార్యదర్శి అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. నాగార్జున సాగర్‌ వివాదం నేపథ్యంలో ఈ సమావేశాన్ని కేంద్ర జల్‌ శక్తి…

బైక్‌పై మృతదేహం తరలింపు

Jan 17,2024 | 11:15

విజయనగరం జిల్లాలో హృదయ విదారక ఘటన ప్రజాశక్తి- శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) : రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మృతదేహాన్ని తొలుత మోటార్‌ సైకిల్‌పైనా, ఆ తర్వాత డోలీ…

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి : ఎఐఎడబ్ల్యుయు అఖిల భారత వ్యవసాయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌

Jan 17,2024 | 11:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ లో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల జగన్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం నిరంకుశ చర్య…