రాష్ట్రం

  • Home
  • పవన్‌ పొలిటికల్‌గా పనికిరాడు : మంత్రి రోజా

రాష్ట్రం

పవన్‌ పొలిటికల్‌గా పనికిరాడు : మంత్రి రోజా

Feb 24,2024 | 16:23

ప్రజాశక్తి-తిరుపతి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌గా పనికిరాడని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతిలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా…

మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది : మంత్రి సీతక్క

Feb 24,2024 | 16:00

ములుగు: మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది యాత్రికులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని…

ఫిబ్రవరి 27 నుంచి 500 గ్యాస్‌ సిలిండర్‌ స్కీమ్‌ అమలు?

Feb 24,2024 | 15:52

తెలంగాణ: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీని ఫిబ్రవరి 27 నుంచి అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.…

తుదిజాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు : వైవీ సుబ్బారెడ్డి

Feb 24,2024 | 15:29

అమరావతి: ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రస్తుతానికి సమన్వయకర్తలు మాత్రమేనని.. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు అనిఆ పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి తేల్చి…

గుండె పోటుతో బీటెక్‌ విద్యార్థిని మృతి

Feb 24,2024 | 15:04

నర్సాపూర్‌: మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు… మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన నార్వాడే…

జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ విభాగంగా మారింది : సజ్జల

Feb 24,2024 | 14:54

అమరావతి : టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్‌ కల్యాణ్‌ దయనీయంగా మారారని.. చంద్ర బాబు ఏది పడేస్తే…

పెనుకొండలో టీడీపీ శ్రేణులు ఆగ్రహ జ్వాలలు..

Feb 24,2024 | 14:47

 పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు దగ్ధం ప్రజాశక్తి -పెనుకొండ (శ్రీసత్య సాయి) : జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద శనివారం పార్టీ…

జనరల్‌ ర్యాంకింగ్‌ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Feb 24,2024 | 14:43

హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) ఉద్యోగ నియామకాల్లో రీలింకిష్‌మెంట్‌ విధానం పాటించి.. అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు…

కోదాడలో కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్ట్‌ సీజే

Feb 24,2024 | 14:37

హైదరాబాద్‌ : జిల్లాలోని కోదాడలో హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే శనివారం పర్యటించారు. నాలుగు కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్‌ కోర్ట్‌,…