రాష్ట్రం

  • Home
  • సిపిఐ(ఎంఎల్) నాయకులు పెద్దన్న మృతి – పలువురి సంతాపం

రాష్ట్రం

సిపిఐ(ఎంఎల్) నాయకులు పెద్దన్న మృతి – పలువురి సంతాపం

Jan 15,2024 | 07:48

ప్రజాశక్తి – అనంతపురం :సిపిఐ ఎంఎల్‌ అనంతపురం జిల్లా కార్యదర్శి పెద్దన్న (76) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు…

బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేశ్‌ కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ

Jan 15,2024 | 07:47

నాగర్‌ కర్నూల్‌: బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేశ్‌ కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం పరామర్శించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం…

జోరుగా కోడిపందేలు.. రూ.లక్షల్లో చేతులు మారుతున్న నగదు

Jan 15,2024 | 07:46

భీమవరం: సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు కొనసాగుతున్నాయి. ఆకివీడు, నిడమర్రు, జంగారెడ్డిగూడెం, ఉండి, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల్లో జోరుగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం…

వైజాగ్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కాం కలకలం.. ఇద్దరు అరెస్ట్‌

Jan 15,2024 | 07:45

విశాఖపట్నం : వైజాగ్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కాం కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కాంపై ఈడీ విచారణ చేపట్టింది. వైజాగ్‌ స్కాంకు…

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి .. రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

Jan 15,2024 | 07:45

కడప : కడప రైల్వేస్టేషన్‌ పరిధిలో ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. కడప రవీంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి అదే ప్రాంతానికి…

భోగి మంటల్లో ఎస్మా ప్రతులు

Jan 15,2024 | 07:42

– సమ్మె శిబిరాల్లో పిండివంటలతో నిరసనలు – కొనసాగిన కోటి సంతకాల సేకరణ – 34వ రోజూ అంగన్‌వాడీల సమ్మె – పోరాటానికి ప్రజాసంఘాల సంఘీభావ నిధి…

సిఎం క్యాంప్‌ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు

Jan 14,2024 | 20:22

గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రత్యేక సెట్టింగ్స్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో బోగి పండుగ వేడుకలు…

షార్ట్‌ సర్క్యూట్‌ తో బ్యాంగిల్‌ స్టోర్‌ లో భారీ అగ్ని ప్రమాదం

Jan 14,2024 | 15:38

హైదరాబాద్‌: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో టైలరింగ్‌, బ్యాంగిల్‌ స్టోర్‌ లో మంటలు చెలరేగిన సంఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుందిల. వివరాల్లోకి వెళితే కామారెడ్డి…

ప్రయివేట్‌ బస్సులో భారీ చోరీ

Jan 14,2024 | 15:23

కంటేశ్వర్‌ :ఓ ప్రయివేట్‌ బస్సులో గుర్తుతెలియని దుండగులు భారీ చోరికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రయివేట్‌…