రాష్ట్రం

  • Home
  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: సీపీ

రాష్ట్రం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: సీపీ

Dec 23,2023 | 14:58

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు. త్వరలో ఈ కేసుపై వివరాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.…

పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం గర్వంగా ఫీల్‌ అవుతున్నా : డిప్యూటీ సీఎం భట్టి

Dec 23,2023 | 14:52

హైదరాబాద్‌: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

ఆటో డ్రైవర్లతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

Dec 23,2023 | 14:51

హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా తమ బతుకుదెరువు దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి…

కడపలో సెంచురీ ప్లై ఇండిస్టీస్‌ ప్రారంభించిన సిఎం జగన్‌

Dec 23,2023 | 16:41

కడప : ఎపి ముఖ్యమంత్రి జగన్‌ శనివారం ఉదయం కడపకు చేరుకున్నారు. సెంచురీ ప్లై ఇండిస్టీస్‌ను సిఎం ప్రారంభించారు. రూ.1000 కోట్లతో ఈ యూనిట్‌ ను ఏర్పాటు…

చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పై తీర్పు రిజర్వ్‌

Dec 23,2023 | 13:30

ప్రజాశక్తి-అమరావతి : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్‌ చేసింది. ఇటీవలే…

‘హరికథలు చెప్పొద్దు..మా సమస్యలు తీర్చండి’

Dec 30,2023 | 14:54

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడి కార్యకర్తలు హరికథ చెబుతూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరి కథలు చెప్పకుండా తమ…

అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం-మంత్రి ఫొటోకు చెప్పులదండలేసి నిరసన

Dec 30,2023 | 14:54

మైలవరం (ఎన్‌టిఆర్‌) : మంత్రి ఉషా శ్రీ చరణ్‌ అంగన్వాడీల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ … మైలవరంలోని అంగన్వాడీలు ఆమె చిత్రపటానికి చెప్పుల దండలు…

4వ రోజు సమ్మె – కళ్లకు గంతలతో సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిరసన

Dec 23,2023 | 13:00

ప్రజాశక్తి-మన్యం : రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శనివారంతో నాలుగో రోజుకు చేరింది. ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర సందర్భంగా … జగన్‌ కాంట్రాక్ట్‌…

‘ వేంకటేశ్వరా… మా సిఎం మాటిచ్చి తప్పారు..మనసు మార్చు ‘

Dec 30,2023 | 14:55

మన్యం : వైకుంఠ ఏకాదశి వేళ … మన్యం అంగన్వాడీలు వినూత్న నిరసన తెలిపారు. ‘ వేంకటేశ్వరా… మా సిఎం మాటిచ్చి తప్పారు..మనసు మార్చు ‘ అని…