రాష్ట్రం

  • Home
  • కేజీ నిమ్మ రూ.120

రాష్ట్రం

కేజీ నిమ్మ రూ.120

Apr 27,2024 | 10:30

ప్రజాశక్తి- డక్కిలి : ధర ఉంటే కాయ ఉండదు… కాయ ఉంటే ధర ఉండదు… ఈ చేదు నిజం రైతు గుండెల్ని పిండిచేస్తోంది. తిరుపతి జిల్లా డక్కిలి…

డెయిరీ కాలుష్యంతో ప్రజల అవస్థలు

Apr 27,2024 | 10:27

– పలువురు కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులతో సతమతం -30 వేల మందిపై తీవ్ర ప్రభావం – సొంతిళ్లను సైతం వదిలిపోతున్న పరిసర వాసులు – నోరెత్తని…

మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 27,2024 | 10:14

ప్రజాశక్తి – విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి, కొచ్చువేలి – బరౌని – కొచ్చువేలి మధ్య ప్రత్యేక రైళ్లను…

ఫారమ్‌-12 సమర్పణకు ఆఖరు తేదీ మే 1

Apr 27,2024 | 10:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల విధుల్లో పాల్గనే ఉద్యోగులందరూ వారి పోస్టల్‌ బ్యాలెట్‌ (ఫారమ్‌ నెంబరు 12)ను సమర్పించే తేదీని మే ఒకటి వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం…

గంగవరం పోర్టు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

Apr 27,2024 | 08:19

– అదానీ పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం ప్రజాశక్తి-అమరావతి :గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులతో సమస్యల పరిష్కారం కోసం విశాఖ జిల్లా యంత్రాంగం, పోలీసు కమిషనర్‌ సమక్షంలో…

‘ఫ్రై” డే- జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

Apr 27,2024 | 08:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండుతుండటంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో 43 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.…

దళిత మహిళ విడదల రజిని కిడ్నాప్‌ – హైకోర్టులో పిటిషన్‌

Apr 27,2024 | 01:09

ప్రజాశక్తి-అమరావతి :గుంటూరు పశ్చిమ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 25న నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించిన ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజిని అనే ఎస్‌సి మహిళ…

తక్షణ పోలీసు సేవల కోసం ” సమర్థ్‌ ”మొబైల్‌ యాప్‌

Apr 27,2024 | 01:05

సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా మే 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు…

వైసిపి పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

Apr 27,2024 | 01:02

– సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రజాశక్తి-గుడ్లూరు (నెల్లూరు జిల్లా) :ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని హిందూపురం…