రాష్ట్రం

  • Home
  • ఘోర ప్రమాదం : నలుగురు మృతి

రాష్ట్రం

ఘోర ప్రమాదం : నలుగురు మృతి

Dec 25,2023 | 08:42

నల్గొండ : నల్గొండలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్‌ అదుపుతప్పి టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఎస్‌ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే…

‘ధరణి’ ప్రక్షాళన

Dec 24,2023 | 21:47

– కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచుతాం -కలెక్టర్లు, ఎస్‌పిల సదస్సులో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :భూ లావాదేవీలకు సంబంధించి…

విశాఖ స్టీల్‌ జిందాల్‌ ఒప్పందం రద్దు – సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Dec 24,2023 | 20:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో విశాఖ స్టీల్‌ప్లాంటులో ఆధునిక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ా3ని ప్రైవేటుకు అప్పగించేందుకు జిందాల్‌ స్టీల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సిసిఎం రాష్ట్ర…

సంతృప్తి స్థాయిలో సుపరిపాలన

Dec 24,2023 | 20:42

-ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి -వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి ప్రజాశక్తి- వేంపల్లె/సింహాద్రిపురం (వైఎస్‌ఆర్‌ జిల్లా)భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలు తీర్చే పథకాలతో ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని రెట్టింపు…

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Dec 24,2023 | 17:43

నారాయణ పేట : తెలంగాణలోని నారాయణ పేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు…

కట్టుకున్న భార్యను కత్తితో కడతేర్చిన భర్త

Dec 24,2023 | 15:40

గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మహిళను దారుణంగా హత్య చేసిన ఈ…

ప్రశాంత్‌ కిషోర్‌ తప్పు తెలుసుకొని బాధపడుతున్నారు: ఆనం వెంకటరమణారెడ్డి

Dec 24,2023 | 15:14

నెల్లూరు: వైయస్‌ఆర్‌ సీఎం కాకముందు ఆయన కుమారుడు జగన్‌ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని టిడిపి నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాకే జగన్‌…

రూ.500కు గ్యాస్‌ బండ.. రేషన్‌కార్డే ప్రాతిపదిక

Dec 24,2023 | 15:07

హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకంలో భాగమైన రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రంలో…

ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు.. రైల్వే అలర్ట్‌

Dec 24,2023 | 14:54

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లో వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆపరేషనల్‌ కారణాలతో మొత్తం 29 సర్వీసులను తాత్కాలికంగా…