రాష్ట్రం

  • Home
  • బిజెపితో మైత్రికోసం ఆరాటం దేనికి?

రాష్ట్రం

బిజెపితో మైత్రికోసం ఆరాటం దేనికి?

Mar 8,2024 | 11:03

బాబు, పవన్‌ల ఢిల్లీ పర్యటన మతలబు ఏమిటి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బి జెపి నుంచి పిలుపు రాగానే వాయువేగంతో ఢిల్లీకి వెళ్లిన తెలుగుదేశం- జనసేన నేతలు…

నిరుద్యోగం, నిర్వాసితం, భూసమస్యపై 9న ఆదివాసీ జనరక్షణ దీక్ష

Mar 8,2024 | 09:52

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న మోడీకి జగన్‌, చంద్రబాబు, పవన్‌ మద్దతు కాళేశ్వరం కంటే పెద్దకుంభకోణం పోలవరం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గిరిజన…

పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల సైన్స్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌

Mar 8,2024 | 09:47

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : పెదవాల్తేరులో ఉన్న సన్‌ఫ్లవర్‌ ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం ఉదయం సైన్స్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. సుమారు వందమంది మూగ, చెవుడు…

రోడ్డు ప్రమాదం – నలుగురికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

Mar 8,2024 | 09:40

ప్రజాశక్తి-గండేపల్లి (కాకినాడ) : టాటా మ్యాజిక్‌ను ఐసర్‌ వ్యాన్‌ ఢకొీట్టడంతో నలుగురికి తీవ్రగాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన గండేపల్లిలో జరిగింది. గండేపల్లి మండలం నీలాద్రిరావు…

సాంకేతిక లోపంతో నిచిపోయిన విశాఖ వందే భారత్‌

Mar 8,2024 | 09:31

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (20833) వందే భరత్‌ రైల్‌ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది శుక్రవారం ఉదయం 5:40 గంటలకు సికింద్రాబాద్‌…

cm jagan: మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

Mar 7,2024 | 22:10

-సాధికారత దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం – బాబును నమ్మితే పులిని ఇంటికి తెచ్చుకున్నట్లే..! – చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం ప్రజాశక్తి – అనకాపల్లి…

త్వరలో షెడ్యూల్‌ ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

Mar 7,2024 | 22:06

రాజకీయ పార్టీలకు సిఇఓ విజ్ఞప్తి బిజెపి మత ప్రచారాన్ని అడ్డుకోవాలని సిపిఎం వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఐదారు రోజుల తరువాత ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే…

విజ్ఞాన కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు

Mar 7,2024 | 21:52

– పద్మావతి మహిళా వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ ప్రజాశక్తి – క్యాంపస్‌ (తిరుపతి) :విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పద్మావతి యూనివర్సిటీ…

ముద్రగడతో మిథున్‌రెడ్డి భేటీ

Mar 7,2024 | 20:51

– వైసిపిలోకి ఆహ్వానించిన ఎంపి ప్రజాశక్తి – కిర్లంపూడి(కాకినాడ జిల్లా):మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైసిపి ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్‌…